Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి ఇంటర్మీడియట్‌ మార్కుల మెమోలు

Webdunia
శుక్రవారం, 31 జులై 2020 (08:36 IST)
ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం షార్ట్‌ మార్కుల మెమోలను ఆన్‌లైన్‌లో పొందుపర్చనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ విద్యామండలి పేర్కొంది.

ఈ మేరకు మండలి సెక్రటరీ వి.రామకృష్ణ ప్రకటన విడుదల చేశారు. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం జనరల్‌, ఒకేషనల్‌ విద్యార్థులు మెమోలు శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు.

ప్రథమ సంవత్సరం ఇంటర్‌ జనరల్‌, ఒకేషనల్‌ విద్యార్థుల మార్కుల మెమోలు ఆగస్టు 1న మధ్యాహ్నం ఒంటి గంటకు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తామని, విద్యార్థులు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. 

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments