Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం తాగితే.. కరోనా ముప్పు ఎక్కువ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక

Webdunia
శనివారం, 18 ఏప్రియల్ 2020 (19:46 IST)
మద్యం తాగడం వల్ల కోవిడ్ -19 వైరస్ ప్రభావం మరింత ప్రమాదకరంగా మారుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు కరోనా లాక్‌డౌన్ సమయంలో మద్యం వినియోగాన్ని పరిమితం చేయాలని సిఫారసు చేసింది.

‘ఆల్కహాల్ తాగితే శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది, తద్వారా తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది’ అని యూరప్ లోని WHO ప్రాంతీయ కార్యాలయం పేర్కొంది. 
 
ఆల్కహాల్ వినియోగం అనేక సంక్రమణ వ్యాధులతో ముడిపడి ఉంది. కోవిడ్ -19కు సంక్రమించే వ్యక్తికి మరింత హాని చేస్తుంది. మానసిక ఆరోగ్య సమస్యలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. మాట్లాడే ప్రవర్తన, హింసను కూడా పెంచుతుంది.

ప్రత్యేకించి సామాజిక దూరం వంటి చర్యలను అమలు చేసిన దేశాలలో ప్రజలను వారి ఇళ్లలో నిర్బంధంగా ఉంచుతుంది. ఆల్కహాల్ తాగడం వల్ల కరోనావైరస్‌ను చంపుతుందని అపోహలపై ఒక ఫ్యాక్ట్ షీట్‌ను కూడా ప్రచురించింది. 
 
మద్యం సేవించడం కారణంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో పాటు మరణానికి కూడా దారితీస్తుందని తెలిపింది. ప్రత్యేకించి మిథనాల్‌తో కల్తీ అయితే మాత్రం.. ఏడాదిలో సుమారుగా 3 మిలియన్ల మరణాలు మహమ్మారికి కారణంగా నమోదయ్యే ప్రమాదం ఉందని WHO హెచ్చరిస్తోంది.

అందుకే ప్రజలు మద్యపానాన్ని తగ్గించాలి. ముఖ్యంగా COVID-19 మహమ్మారి సమయంలో మద్యానికి దూరంగా ఉండాలని WHO కార్యాలయం తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్ ఫ్యామిలీలో విషాదం : జయకృష్ణ భార్య పద్మజ కన్నుమూత

'కొత్త ఆరంభం' అంటున్న గాయకుడు రాహుల్ సిప్లిగంజ్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments