Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆప్ఘన్ అధ్యక్ష భవనంలో 20మందికి కరోనా.. డాక్యుమెంట్ల ద్వారా వ్యాప్తి

Webdunia
శనివారం, 18 ఏప్రియల్ 2020 (19:29 IST)
ఆప్ఘనిస్థాన్ అధ్యక్ష భవనంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్నది. ఇప్పటికే అక్కడి సిబ్బందిలో 20మందికి కోవిడ్‌-19 వైరస్‌ సోకినట్లు పరీక్షల్లో తేలింది. ఇతర శాఖల నుంచి అధ్యక్ష భవనానికి వచ్చిన పలు డాక్యుమెంట్ల ద్వారా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందినట్లు గుర్తించారు. దాంతో అధ్యక్షుడు అశ్రఫ్‌ ఘనీ ఉద్యోగులను ఎవరినీ కలువటంలేదు. అత్యవసర సమావేశాలు కూడా వర్చువల్‌గానే నిర్వహిస్తున్నట్లు అధ్యక్ష భవనం వర్గాలు తెలిపాయి.
 
ఇదిలా ఉంటే.. కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తుంది. స్పెయిన్‌లో మృతుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. గత 24 గంటల్లో ఈ మహమ్మారి 565 మందిని పొట్టనపెట్టుకుండి. దీంతో మృతుల సంఖ్య 20,043 చేరుకుతుందని ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే శుక్రవారం కంటే మృతుల సంఖ్య కాస్త తగ్గిందని తెలిపింది.
 
అటు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 23 లక్షలకు చేరువలో ఉంది. 1,54,350 మంది ఈ మహమ్మారి సోకి ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్‌ను అరికట్టేందకు ప్రపంచదేశాలన్ని తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments