Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం తాగితే.. కరోనా ముప్పు ఎక్కువ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక

Webdunia
శనివారం, 18 ఏప్రియల్ 2020 (19:46 IST)
మద్యం తాగడం వల్ల కోవిడ్ -19 వైరస్ ప్రభావం మరింత ప్రమాదకరంగా మారుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు కరోనా లాక్‌డౌన్ సమయంలో మద్యం వినియోగాన్ని పరిమితం చేయాలని సిఫారసు చేసింది.

‘ఆల్కహాల్ తాగితే శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది, తద్వారా తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది’ అని యూరప్ లోని WHO ప్రాంతీయ కార్యాలయం పేర్కొంది. 
 
ఆల్కహాల్ వినియోగం అనేక సంక్రమణ వ్యాధులతో ముడిపడి ఉంది. కోవిడ్ -19కు సంక్రమించే వ్యక్తికి మరింత హాని చేస్తుంది. మానసిక ఆరోగ్య సమస్యలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. మాట్లాడే ప్రవర్తన, హింసను కూడా పెంచుతుంది.

ప్రత్యేకించి సామాజిక దూరం వంటి చర్యలను అమలు చేసిన దేశాలలో ప్రజలను వారి ఇళ్లలో నిర్బంధంగా ఉంచుతుంది. ఆల్కహాల్ తాగడం వల్ల కరోనావైరస్‌ను చంపుతుందని అపోహలపై ఒక ఫ్యాక్ట్ షీట్‌ను కూడా ప్రచురించింది. 
 
మద్యం సేవించడం కారణంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో పాటు మరణానికి కూడా దారితీస్తుందని తెలిపింది. ప్రత్యేకించి మిథనాల్‌తో కల్తీ అయితే మాత్రం.. ఏడాదిలో సుమారుగా 3 మిలియన్ల మరణాలు మహమ్మారికి కారణంగా నమోదయ్యే ప్రమాదం ఉందని WHO హెచ్చరిస్తోంది.

అందుకే ప్రజలు మద్యపానాన్ని తగ్గించాలి. ముఖ్యంగా COVID-19 మహమ్మారి సమయంలో మద్యానికి దూరంగా ఉండాలని WHO కార్యాలయం తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments