Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.2.71 కోట్ల గంజాయి ప్యాకెట్లను.. ఆంబులెన్స్‌లో తరలించారు.. ఎక్కడ?

Webdunia
శనివారం, 23 ఫిబ్రవరి 2019 (17:02 IST)
ప్రాణాలను కాపాడేందుకు ఉపయోగించే ఆంబులెన్స్‌లో రూ.2.71 కోట్ల గంజాయి ప్యాకెట్లను అక్రమంగా తరలించారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ వున్న అనేక మంది రోగులను ఆస్పత్రికి అతివేగంగా చేరవేసే ఆంబులెన్సుల్లో గంజాయి ప్యాకెట్లను వుంచి తరలిస్తున్న ఓ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన విశాఖ పట్నంలో చోటుచేసుకుంది. 
 
విశాఖపట్నం మార్గం మీదుగా పెద్ద మొత్తంలో ఆంబులెన్స్ ద్వారా గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చెక్ పోస్టుల వద్ద తనిఖీలు ప్రారంభించారు. ఆ సమయంలో ఆ మార్గం ద్వారా వచ్చిన ఆంబులెన్స్‌లో నిర్వహించిన తనిఖీల్లో 1,813 కిలోల గంజాయి ప్యాకెట్లను పోలీసులు కనుగొన్నారు. 
 
ఈ గంజాయి విలువ దాదాపు రెండు కోట్ల 70 లక్షల మేర వుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments