Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.2.71 కోట్ల గంజాయి ప్యాకెట్లను.. ఆంబులెన్స్‌లో తరలించారు.. ఎక్కడ?

Webdunia
శనివారం, 23 ఫిబ్రవరి 2019 (17:02 IST)
ప్రాణాలను కాపాడేందుకు ఉపయోగించే ఆంబులెన్స్‌లో రూ.2.71 కోట్ల గంజాయి ప్యాకెట్లను అక్రమంగా తరలించారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ వున్న అనేక మంది రోగులను ఆస్పత్రికి అతివేగంగా చేరవేసే ఆంబులెన్సుల్లో గంజాయి ప్యాకెట్లను వుంచి తరలిస్తున్న ఓ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన విశాఖ పట్నంలో చోటుచేసుకుంది. 
 
విశాఖపట్నం మార్గం మీదుగా పెద్ద మొత్తంలో ఆంబులెన్స్ ద్వారా గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చెక్ పోస్టుల వద్ద తనిఖీలు ప్రారంభించారు. ఆ సమయంలో ఆ మార్గం ద్వారా వచ్చిన ఆంబులెన్స్‌లో నిర్వహించిన తనిఖీల్లో 1,813 కిలోల గంజాయి ప్యాకెట్లను పోలీసులు కనుగొన్నారు. 
 
ఈ గంజాయి విలువ దాదాపు రెండు కోట్ల 70 లక్షల మేర వుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments