Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.2.71 కోట్ల గంజాయి ప్యాకెట్లను.. ఆంబులెన్స్‌లో తరలించారు.. ఎక్కడ?

Webdunia
శనివారం, 23 ఫిబ్రవరి 2019 (17:02 IST)
ప్రాణాలను కాపాడేందుకు ఉపయోగించే ఆంబులెన్స్‌లో రూ.2.71 కోట్ల గంజాయి ప్యాకెట్లను అక్రమంగా తరలించారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ వున్న అనేక మంది రోగులను ఆస్పత్రికి అతివేగంగా చేరవేసే ఆంబులెన్సుల్లో గంజాయి ప్యాకెట్లను వుంచి తరలిస్తున్న ఓ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన విశాఖ పట్నంలో చోటుచేసుకుంది. 
 
విశాఖపట్నం మార్గం మీదుగా పెద్ద మొత్తంలో ఆంబులెన్స్ ద్వారా గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చెక్ పోస్టుల వద్ద తనిఖీలు ప్రారంభించారు. ఆ సమయంలో ఆ మార్గం ద్వారా వచ్చిన ఆంబులెన్స్‌లో నిర్వహించిన తనిఖీల్లో 1,813 కిలోల గంజాయి ప్యాకెట్లను పోలీసులు కనుగొన్నారు. 
 
ఈ గంజాయి విలువ దాదాపు రెండు కోట్ల 70 లక్షల మేర వుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments