Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాడిదల అక్రమ రవాణా..ఎక్కడ?

Webdunia
శనివారం, 27 ఫిబ్రవరి 2021 (09:49 IST)
గుంటూరు జిల్లాలో గాడిదల అక్రమంగా రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. గాడిదల అక్రమ రవాణాపై పక్కా సమాచారం అందకున్న పోలీసులు దాచేపల్లి వద్ద కాపు కాసి వాటిని పట్టుకున్నారు. 

రాజస్థాన్ నుంచి చెరుకుపల్లి వయా హైదరాబాద్‌కు లారీలో తరలిస్తున్న 39 గాడిదలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గాడిదలను పునరావాస కేంద్రానికి తరలించారు.

అంతరించిపోతున్న గాడిదలను తరలించడం, మాంసం తినడం చట్టరీత్యా నేరమని, గాడిదల అక్రమ రవాణా విషయమై తగు సమాచారం అందిస్తే బాధ్యులపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని గురజాల రూరల్ సీఐ ఉమేష్ స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments