Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా బాధితులను డాక్టర్లు పిండెేస్తున్నారు: అంబటి రాంబాబు

Webdunia
మంగళవారం, 18 మే 2021 (22:26 IST)
కరోనా బాధితులను కొందరు డాక్టర్లు పిండెేస్తున్నారన్నారు వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ఫీజుల విషయంలో  హస్పిటల్స్ పేషెంట్లను ఇబ్బంది పెడుతున్నాయి.
 
మానవాతా దృక్పథం లేని వైద్యులు జాతికి భారం. ఇలాంటి వారిని సమాజం నుంచి వెలివేయాలి.
ఫిర్యాదు వస్తే వారిని క్షమించేది లేదు. సత్తెనపల్లిలో అనాధ శవాలకు ఉచితంగా అంత్యక్రియలు జరిపిస్తాం. కరోనా సమాజంలో భయోత్పాన్ని సృష్టిస్తోంది.
 
తండ్రి చనిపోతే పిల్లలు దహనం చేయలేని పరిస్థితి. ఆధునిక సమాజంలో ఇలాటి పరిస్థితలు 
దురదృష్టకరం. మన దేశం ఇంకా అజ్ఞాన సంప్రదాయాలకు పెద్దపీట చేయటం శోచనీయం. 
అనాధ శవాల ఖననం కోసం స్వచ్చంద సంస్థలు ముందుకు రావటం మంచి పరిణామం అన్నారు.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments