Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా బాధితులను డాక్టర్లు పిండెేస్తున్నారు: అంబటి రాంబాబు

Webdunia
మంగళవారం, 18 మే 2021 (22:26 IST)
కరోనా బాధితులను కొందరు డాక్టర్లు పిండెేస్తున్నారన్నారు వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ఫీజుల విషయంలో  హస్పిటల్స్ పేషెంట్లను ఇబ్బంది పెడుతున్నాయి.
 
మానవాతా దృక్పథం లేని వైద్యులు జాతికి భారం. ఇలాంటి వారిని సమాజం నుంచి వెలివేయాలి.
ఫిర్యాదు వస్తే వారిని క్షమించేది లేదు. సత్తెనపల్లిలో అనాధ శవాలకు ఉచితంగా అంత్యక్రియలు జరిపిస్తాం. కరోనా సమాజంలో భయోత్పాన్ని సృష్టిస్తోంది.
 
తండ్రి చనిపోతే పిల్లలు దహనం చేయలేని పరిస్థితి. ఆధునిక సమాజంలో ఇలాటి పరిస్థితలు 
దురదృష్టకరం. మన దేశం ఇంకా అజ్ఞాన సంప్రదాయాలకు పెద్దపీట చేయటం శోచనీయం. 
అనాధ శవాల ఖననం కోసం స్వచ్చంద సంస్థలు ముందుకు రావటం మంచి పరిణామం అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కరాటే కళ్యాణికి నటి హేమ లీగల్ నోటీసులు.. ఎందుకో తెలుసా?

Vijayashanti: అర్జున్ S/O వైజయంతి తర్వాత విజయశాంతి సినిమాలు చేయదా?

Anasuya Bharadwaj: అరి చిత్రానికి కష్టాలు- రిలీజ్‌ ను ఆపుతుంది ఎవరు?

Tamannaah : ముంబైలో తమన్నా భాటియా ఓదెల 2 ట్రైలర్ లాంచ్ కాబోతోంది

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments