Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా దేవుడు జగన్ పై పిచ్చి వ్యాఖ్యలు చేస్తే, నాలుకలు చీరేస్తాం...

Webdunia
బుధవారం, 20 అక్టోబరు 2021 (12:49 IST)
టీడీపీ నాయ‌కుడు పట్టాభి వ్యాఖ్యలను ఖండిస్తూ, ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో నందిగామ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ర్యాలీ చేపట్టాయి. డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ చేపట్టిన నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. అయినా వారు ఆగ‌క‌పోవ‌డంతో బారికేడ్లు అడ్డం పెట్టి నిరసన ర్యాలీని అడ్డుకున్నారు. దీనితో కాసేపు ఉద్రిక్త‌త నెల‌కొంది.
 
ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని మరొకసారి వ్యక్తిగతంగా దూషిస్తే, తీవ్ర పరిణామాలు ఉంటాయని ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ హెచ్చ‌రించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిక్కుమాలిన ఆలోచనలు మాని, బుద్ధి తెచ్చుకోవాలని ఆయ‌న హితవు పలికారు. మా దేవుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పై పిచ్చి వ్యాఖ్యలు చేస్తే,  టిడిపి నాయకుల నాలుకలు చీరేస్తామని హెచ్చరించారు. ఇక‌పై టీడీపీ నేత‌లు మాట్లాడే ముందు ఒళ్ళు జాగ్ర‌త్త పెట్టుకోవాల‌ని, విమ‌ర్శ అయితే ఫ‌ర‌వాలేద‌ని... వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు ఏమిట‌ని అరుణ్ కుమార్ ప్ర‌శ్నించారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments