మా దేవుడు జగన్ పై పిచ్చి వ్యాఖ్యలు చేస్తే, నాలుకలు చీరేస్తాం...

Webdunia
బుధవారం, 20 అక్టోబరు 2021 (12:49 IST)
టీడీపీ నాయ‌కుడు పట్టాభి వ్యాఖ్యలను ఖండిస్తూ, ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో నందిగామ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ర్యాలీ చేపట్టాయి. డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ చేపట్టిన నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. అయినా వారు ఆగ‌క‌పోవ‌డంతో బారికేడ్లు అడ్డం పెట్టి నిరసన ర్యాలీని అడ్డుకున్నారు. దీనితో కాసేపు ఉద్రిక్త‌త నెల‌కొంది.
 
ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని మరొకసారి వ్యక్తిగతంగా దూషిస్తే, తీవ్ర పరిణామాలు ఉంటాయని ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ హెచ్చ‌రించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిక్కుమాలిన ఆలోచనలు మాని, బుద్ధి తెచ్చుకోవాలని ఆయ‌న హితవు పలికారు. మా దేవుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పై పిచ్చి వ్యాఖ్యలు చేస్తే,  టిడిపి నాయకుల నాలుకలు చీరేస్తామని హెచ్చరించారు. ఇక‌పై టీడీపీ నేత‌లు మాట్లాడే ముందు ఒళ్ళు జాగ్ర‌త్త పెట్టుకోవాల‌ని, విమ‌ర్శ అయితే ఫ‌ర‌వాలేద‌ని... వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు ఏమిట‌ని అరుణ్ కుమార్ ప్ర‌శ్నించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజువల్‌గా మీకు అద్భుతమైన అనుభవం ఉంటుంది... రచ్చ రవి

ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని మోసాలు చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త : అదితి రావు హైదరీ

SS Rajamouli, దేవుడి మీద నమ్మకం లేదన్న రాజమౌళి సగటు మనిషే కదా... అందుకే...

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments