Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెరువులో పడిన బస్సు : స్కూలు విద్యార్థిని మృతి

Webdunia
బుధవారం, 20 అక్టోబరు 2021 (12:45 IST)
ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో విషాదకర ఘటన ఒకటి జరిగింది. జిల్లాలోని ఎచ్చెర్ల మండలం బడివానిపేట సమీపంలోని చెరువులో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు ప్రమాదవశాత్తు పడిపోయింది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థి చనిపోగా.. నలుగురు పిల్లలకు గాయాలయ్యాయి. బస్సులో మొత్తం ఐదుగురు పిల్లలే ఉన్నారు.
 
ప్రమాద వార్త తెలియగానే స్థానికులంతా ఒక్క పరుగున వచ్చి విద్యార్థులను బయటకు తీశారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన బాలుడు బడివానిపేటకు చెందిన రాజుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బస్సును జేసీబీ సాయంతో చెరువులో నుంచి బయటకు తీశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments