Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెరువులో పడిన బస్సు : స్కూలు విద్యార్థిని మృతి

Webdunia
బుధవారం, 20 అక్టోబరు 2021 (12:45 IST)
ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో విషాదకర ఘటన ఒకటి జరిగింది. జిల్లాలోని ఎచ్చెర్ల మండలం బడివానిపేట సమీపంలోని చెరువులో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు ప్రమాదవశాత్తు పడిపోయింది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థి చనిపోగా.. నలుగురు పిల్లలకు గాయాలయ్యాయి. బస్సులో మొత్తం ఐదుగురు పిల్లలే ఉన్నారు.
 
ప్రమాద వార్త తెలియగానే స్థానికులంతా ఒక్క పరుగున వచ్చి విద్యార్థులను బయటకు తీశారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన బాలుడు బడివానిపేటకు చెందిన రాజుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బస్సును జేసీబీ సాయంతో చెరువులో నుంచి బయటకు తీశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments