Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ వార్తలన్నీ ఉత్తుత్తివే - సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

Webdunia
బుధవారం, 25 మే 2022 (17:03 IST)
సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్టు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా, ఆయన చేరికకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సైతం పచ్చజెండా ఊపారంటూ ప్రచారం సాగుతోంది. గతంలో జనసేన పార్టీలో చేరిన ఆయన.. ఆ తర్వాత ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. దీంతో ఆయన టీడీపీలో చేరేందుకు సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. 
 
ఈ వార్తలపై వీవీ లక్ష్మీనారాయణ స్పందించారు. ఆ వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని చెప్పారు. ఇలాంటి వార్తల కోసం మనం విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దని సలహా ఇచ్చారు. ఒకవేళ తాను ఏదేని పార్టీలో చేరితే ఖచ్చితంగా మీడియాకు వెల్లడిస్తానని, అంతేగానీ, ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని ఆయన కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments