Webdunia - Bharat's app for daily news and videos

Install App

Diamond Hunting: వ్యవసాయ కూలీకి వజ్రంతో జాక్ పాట్- చేతికి రూ.30లక్షలు

సెల్వి
బుధవారం, 28 మే 2025 (17:37 IST)
కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతం జొన్నగిరి, తుగ్గలి, పెరవలి వంటి గ్రామాల్లో వర్షాలు పడితే వజ్రాలు దొరుకుతాయనేది ఎన్నో ఏళ్లుగా వినిపిస్తున్న మాట. ఈ ప్రాంతాల్లో వర్షాలు పడి ఎంతో మందికి వజ్రాలు లభించిన సంఘటనలు అనేకం. తాజాగా ఇటీవల మద్దికేర మండలం పెరవలి గ్రామంలో పొలం పనులకు వెళ్లిన వ్యవసాయ కూలికి ఒక వజ్రం లభించింది. 
 
కర్నూల్ జిల్లా పత్తికొండ ప్రాంతంలో మద్దికెర మండలం పెరవలి కొల్లాపూర్ లక్ష్మీదేవి ఆలయ పరిసరాల్లో కొనసాగుతున్న ఈ వజ్రాల వేటలో వ్యవసాయ కూలీ జాక్ పాట్ కొట్టేశాడు. పెరవలి గ్రామానికి చెందిన అతనికి దొరికిన వజ్రం భారీగానే ధర పలికింది. రూ.30లక్షలకు ప్రైవేటు వ్యాపారులకు గుట్టు చప్పుడు కాకుండా విక్రయించేసి దాంతోనే సంతృప్తి చెందాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments