Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల: సర్వదర్శనానికి 16 గంటలు.. హుండీ ఆదాయం రూ.4.01 కోట్లు

సెల్వి
బుధవారం, 26 జూన్ 2024 (11:00 IST)
శ్రీవారి సర్వదర్శనం కోసం 16 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి వున్నారు. మంగళవారం భక్తులు భారీగా తరలివచ్చారు. సర్వదర్శనానికి 16 గంటలు పట్టింది. కాగా ప్రత్యేక ప్రవేశ టిక్కెట్లు ఉన్నవారు 4 గంటల్లో స్వామివారి దర్శనం పొందగలిగారు.
 
అలాగే భక్తులు 6 కంపార్ట్‌మెంట్లలో టైమ్ స్లాట్ (ఎస్‌ఎస్‌డి) దర్శనం కోసం వేచి ఉన్నారు. స్వామివారి దర్శనం కోసం 5 గంటల వేచి ఉన్నారు.
 
కాగా, సోమవారం 71,824 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 28,462 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అదనంగా స్వామివారికి కానుకగా హుండీలో రూ.4.01 కోట్లు చేరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments