రాజమండ్రి జైలులో దేవినేని ఉమ‌కు ప్రాణహాని: అచ్చెన్న‌ాయుడు

Webdunia
శనివారం, 31 జులై 2021 (16:45 IST)
రాజమండ్రి జైలులో మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు ప్రాణహాని ఉంద‌ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఆయనకు హానిచేసే ఉద్దేశంతోనే ఆ జైలు సూపరింటెండెంట్‌ను ఆకస్మికంగా మార్చార‌ని అన్నారు.

దేవినేని ఉమాను రాజమండ్రి జైలుకు తరలించగానే అక్కడి జైలు సూపరింటెండెంట్‌ రాజారావును ఆకస్మికంగా బదిలీ చేసి కిశోర్‌కుమార్‌ అనే అధికారిని నియమించార‌ని ...ఇది ఎందుకు చేశార‌ని అచ్చెన్నాయుడు ప్ర‌శ్నించారు. దేవినేనికి హాని తలపెట్టే ఉద్దేశంతోనే ఈ మార్పు చేశార‌ని, తప్పుడు కేసులు పెట్టి ఉమను జైలుకు పంపింది గాక అక్కడ కూడా ప్రాణహాని తలపెట్టడానికి కుట్రలు చేయడం దారుణమ‌న్నారు.

జైల్లో ఉన్న ప్రత్యర్థులను హతమార్చిన చరిత్ర వైసీపీ నేతలకు ఉంద‌ని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఉమకు ఎటువంటి హాని జరిగినా దానికి ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల‌న్నారు. సూపరింటెండెంట్‌ ఆకస్మిక బదిలీకి కారణాలను ప్రభుత్వం చెప్పాలి అని అచ్చెన్న డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments