Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందం పేరుతో చెరువు ధ్వంసం- నారాయణ అవినీతి వల్లే .. ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి

Webdunia
బుధవారం, 24 జులై 2019 (19:01 IST)
నెల్లూరు చెరువు మిగులు జలాల మళ్లింపు కాలువలో అక్రమాలు జరిగాయని, వీటిపై చర్యలు తీసుకోవాలని ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి సంబంధిత శాఖా మంత్రిని కోరారు. నెల్లూరు చెరువును సుందరీకరణ పేరుతో గత ప్రభుత్వం నాశనం చేసి రైతుల నోట్లో మట్టి కొట్టిందని ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు.

ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన నెల్లూరు చెరువు సామర్త్యాన్ని గత ప్రభుత్వం ఎలా తగ్గించిందో వివరించారు. కేంద్రం అమృత పథకం కింద ఇచ్చిన నిధులను స్వాహా చేసేందుకు నెల్లూరు చెరువు సుందరీకరణ పేరుతో కుంభకోణానికి పాల్పడ్డారని అన్నారు. ఇరిగేషన్‌ అధికారుల అనుమతి లేకుండా వేలాది మంది రైతుల నోళ్లలో మట్టికొట్టారని అన్నారు. తనకు సంబంధం లేని ఇరిగేషన్‌ చెరువును నాశనం చేయడంలో అప్పటి మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ ప్రమేయాన్ని ప్రస్తావించారు.

దీనిపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందిస్తూ.. సభ్యులు చెబుతున్న అంశాలు పరిగణలోకి తీసుకొని సమగ్రమైన దర్యాప్తు చేసి తప్పు చేసినవారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments