Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ కాంగ్రెస్ కేంద్రకమిటీ నుండి ఆంధ్రప్రదేశ్ నుండి నలుగురికి పిలుపు..

Webdunia
మంగళవారం, 10 ఆగస్టు 2021 (17:26 IST)
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఏపి కాంగ్రెస్ సీనియర్ నేతలకు, హైకమాండ్ నుండి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది.
 
11వ తేది బుధవారం మధ్యాహ్నం ఏఐసిసి మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీతో, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, కేంద్ర మాజీమంత్రి పల్లం రాజు, మాజీ ఎంపీ కెవిపి రామచంద్ర రావు, చింతా మోహన్ భేటి కానున్నారు.

ఈ భేటి ఆంద్రప్రదేశ్‌లో కాంగ్రెస్ బలోపేతంపై నిర్ణయంతీసుకొనే అవకాశాలు కనబడుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments