Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ కాంగ్రెస్ కేంద్రకమిటీ నుండి ఆంధ్రప్రదేశ్ నుండి నలుగురికి పిలుపు..

Webdunia
మంగళవారం, 10 ఆగస్టు 2021 (17:26 IST)
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఏపి కాంగ్రెస్ సీనియర్ నేతలకు, హైకమాండ్ నుండి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది.
 
11వ తేది బుధవారం మధ్యాహ్నం ఏఐసిసి మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీతో, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, కేంద్ర మాజీమంత్రి పల్లం రాజు, మాజీ ఎంపీ కెవిపి రామచంద్ర రావు, చింతా మోహన్ భేటి కానున్నారు.

ఈ భేటి ఆంద్రప్రదేశ్‌లో కాంగ్రెస్ బలోపేతంపై నిర్ణయంతీసుకొనే అవకాశాలు కనబడుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments