Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిష్టమ్మ చెరువులో దూకి డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య

Webdunia
గురువారం, 12 మే 2022 (07:54 IST)
కడప జిల్లా రాజంపేట మండలానికి చెందిన డిగ్రీ విద్యార్థి ఒకరు కిష్టమ్మ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విద్యార్థి బలవన్మరణానికి కారణాలు తెలియరాలేదు. 
 
చిట్వేలి మండలం మరాటిపల్లికి చెందిన రెడ్డయ్య రాజంపేటలోని ఓ ప్రైవేటు డిగ్రీ కాలేజీలో బీకామ్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈ విద్యార్థి మూడు రోజుల క్రితం కాలేజీకి వెళ్ళి వస్తానని చెప్పి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో రెడ్డయ్య కోసం కుటుంబ సభ్యులు పలు ప్రాంతాల్లో గాలించారు. 
 
అయితే, రెడ్డయ్య మృతదేహం కిష్టమ్మ చెరువులో గుర్తించారు. మృతదేహాన్ని చూసిన కుటుంబం సభ్యులు బోరున విలపించారు. అయితే, ఈ విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments