Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిష్టమ్మ చెరువులో దూకి డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య

Webdunia
గురువారం, 12 మే 2022 (07:54 IST)
కడప జిల్లా రాజంపేట మండలానికి చెందిన డిగ్రీ విద్యార్థి ఒకరు కిష్టమ్మ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విద్యార్థి బలవన్మరణానికి కారణాలు తెలియరాలేదు. 
 
చిట్వేలి మండలం మరాటిపల్లికి చెందిన రెడ్డయ్య రాజంపేటలోని ఓ ప్రైవేటు డిగ్రీ కాలేజీలో బీకామ్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈ విద్యార్థి మూడు రోజుల క్రితం కాలేజీకి వెళ్ళి వస్తానని చెప్పి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో రెడ్డయ్య కోసం కుటుంబ సభ్యులు పలు ప్రాంతాల్లో గాలించారు. 
 
అయితే, రెడ్డయ్య మృతదేహం కిష్టమ్మ చెరువులో గుర్తించారు. మృతదేహాన్ని చూసిన కుటుంబం సభ్యులు బోరున విలపించారు. అయితే, ఈ విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments