ఏపీలో డిగ్రీ ఇక ఇంగ్లీష్ మీడియంలోనే..

Webdunia
మంగళవారం, 15 జూన్ 2021 (09:38 IST)
రాష్ట్రంలో ఇకపై డిగ్రీ కోర్సుల్లో తెలుగు మీడియం కనుమరుగు కానుంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి పూర్తిగా ఇంగ్లిష్ మీడియంలోనే అన్ని కోర్సుల బోధన జరగనుంది.

ఉన్నత విద్యామండలి: దర్శి ప్రొ. బి. సుధీర్ ప్రేమ్ కుమార్ విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా తెలుగు మాధ్యమంలో నడుస్తున్న డిగ్రీ కళాశాలలన్నీ రాబోయే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమంలోకి తప్పని సరిగా మారాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Premakatha Review : వినూత్నమైన ప్రేమ కథగా ప్రేమిస్తున్నా మూవీ రివ్యూ

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి పవర్ ఫుల్ సాంగ్ ప్రోమో రిలీజ్

Samantha, బోయ్ ఫ్రెండ్ రాజ్ నిడిమోరును కౌగలించుకుని సమంత రూత్ ప్రభు ఫోటో

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments