Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరుజిల్లాలో తగ్గిన కరోనా కేసులు.. తిరుపతిలో పెరిగిన భక్తులు

Webdunia
మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (09:38 IST)
చిత్తూరుజిల్లాలో ఆది, సోమవారాల నడుమ 24 గంటల వ్యవధిలో నలుగురికి కరోనా వైరస్‌ సోకినట్టు అధి కారులు గుర్తించారు. దీంతో ఇప్పటి దాకా జిల్లాలో గుర్తించిన కరోనా కేసుల సంఖ్య 89889కు చేరుకుంది.

కాగా సోమవారం ఉదయం 9 గంటల సమయానికి జిల్లాలో 142 యాక్టివ్‌ పాజిటివ్‌ కేసులున్నట్టు అధికారులు ప్రకటించారు. కొత్తగా గుర్తించిన నాలుగు కేసులు తిరుపతి, రామసముద్రం, రేణి గుంట, చిన్నగొట్టిగల్లు మండలాల్లో ఒక్కొక్కటి వంతున నమోద య్యాయి.
 
తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారిని సోమవారం 54,040 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.84 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 27,530 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. 19న రథసప్తమి సందర్భంగా టీటీడీ ఆర్జిత సేవలను రద్దు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments