Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరుజిల్లాలో తగ్గిన కరోనా కేసులు.. తిరుపతిలో పెరిగిన భక్తులు

Webdunia
మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (09:38 IST)
చిత్తూరుజిల్లాలో ఆది, సోమవారాల నడుమ 24 గంటల వ్యవధిలో నలుగురికి కరోనా వైరస్‌ సోకినట్టు అధి కారులు గుర్తించారు. దీంతో ఇప్పటి దాకా జిల్లాలో గుర్తించిన కరోనా కేసుల సంఖ్య 89889కు చేరుకుంది.

కాగా సోమవారం ఉదయం 9 గంటల సమయానికి జిల్లాలో 142 యాక్టివ్‌ పాజిటివ్‌ కేసులున్నట్టు అధికారులు ప్రకటించారు. కొత్తగా గుర్తించిన నాలుగు కేసులు తిరుపతి, రామసముద్రం, రేణి గుంట, చిన్నగొట్టిగల్లు మండలాల్లో ఒక్కొక్కటి వంతున నమోద య్యాయి.
 
తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారిని సోమవారం 54,040 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.84 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 27,530 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. 19న రథసప్తమి సందర్భంగా టీటీడీ ఆర్జిత సేవలను రద్దు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sumati Shatakam : ఫ్యామిలీ, లవ్ స్టోరీగా సుమతీ శతకం రాబోతోంది

Vishal: మూడు డిఫరెంట్ షేడ్స్‌లో విశాల్ మకుటం పోస్టర్ విడుదల

Divvela Madhuri: బిగ్ బాస్ గేమ్ షోలోకి అడుగుపెట్టనున్న దివ్వెల మాధురి

Suri: సూరి న‌టించిన ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ మామ‌న్‌ స్ట్రీమింగ్‌

మొఘ‌ల్ చ‌క్ర‌వ‌ర్తుల క‌థాంశంతో మోహ‌న్.జి భారీ చిత్రం ద్రౌప‌తి -2 ఫ‌స్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments