Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ సిఎం కాడని చెబితే చంపేస్తారా.. చంపేయండి.. డేవిడ్ కరుణాకర్

విగ్రహారాధన చేసే వ్యక్తి శిక్షార్హుడని, ఖచ్చితంగా ఇబ్బందులు తప్పవని బైబిల్‌లో స్పష్టంగా ఉంది. అదే విషయాన్ని జగన్ విషయంలోను చెప్పాను. ఉన్నది ఉన్నట్లుగా చెబితే చంపేస్తారా. చంపేయండి.. దేవుని కోసం చనిపోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అంటూ తిరుపతికి చె

Webdunia
మంగళవారం, 21 నవంబరు 2017 (15:40 IST)
విగ్రహారాధన చేసే వ్యక్తి శిక్షార్హుడని, ఖచ్చితంగా ఇబ్బందులు తప్పవని బైబిల్‌లో స్పష్టంగా ఉంది. అదే విషయాన్ని జగన్ విషయంలోను చెప్పాను. ఉన్నది ఉన్నట్లుగా చెబితే చంపేస్తారా. చంపేయండి.. దేవుని కోసం చనిపోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అంటూ తిరుపతికి చెందిన ఫాస్టర్ డేవిడ్ కరుణాకరన్ అన్నారు. 
 
దేవుడి బిడ్డగా ఉన్న వ్యక్తి తన కార్యక్రమాలు విజయవంతం కోసం తిరుమలకు వెళ్ళి స్వామి వారిని దర్శించుకోవడం తప్పన్నారు డేవిడ్ కరుణాకర్. ఉన్నది ఉన్నట్లుగానే చెప్పాను. నాకు జగన్ మోహన్ రెడ్డికి వ్యక్తిగత కక్షలేమీ లేవు. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కుటుంబం అంటే మాకు ఎంతో ఇష్టం. 
 
వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు మా కుటుంబ సభ్యులం ఎంతగానో బాధపడ్డాం. ఏడ్చాం. విగ్రహారాధన చేయడం వల్ల వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి చనిపోతాడని తాను చెప్పలేదని, విగ్రహారాధన చేయకుండా ఉంటే మంచిదన్న విషయం మాత్రమే చెప్పానన్నారు ఫాస్టర్ డేవిడ్ కరుణాకర్.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments