Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీశైలంలో రేపటి నుంచి దసర మహోత్సవాలు

Webdunia
శుక్రవారం, 16 అక్టోబరు 2020 (08:59 IST)
శ్రీశైలం శ్రీ భ్రమరాంబమల్లికార్జునస్వామి దేవాలయంలో రేపటి నుంచి దసర మహోత్సవాలు మొదలుకానున్నాయి. ఉదయం 8:30 గంటలకు యాగశాల ప్రవేశంతో దసర నవరాత్రి ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి.

రేపటి నుంచి 25 వరకు ఆలయంలో ఆర్జిత, హోమాలు తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఈవో కెఎస్ రామారావు తెలిపారు. దసరా నవరాత్రులలో స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం రద్దు చేసినట్లు చెప్పారు.

కోవిడ్ నిబంధనల కారణంగా ఆలయ ప్రాంగణంలో ఉత్సవాలు నిర్వహింపబడుతుందని తెలిపారు. శ్రీశైలం ఆలయంలో‌ స్వామి అమ్మవార్లు తొమ్మిది రోజుల పాటు తొమ్మిది అలంకారాలలో రోజుకొక్క అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు ఈవో వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments