Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికపై బస్సు డ్రైవర్ అత్యాచారం... ఆపై రూ.1.50 లక్షలకు బేరం

విశాఖపట్టణం జిల్లాలో ఓ దారుణం జరిగింది. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న బాలిక అత్యాచారానికి గురైంది. ఈమె పని చేసే కంపెనీ బస్సు డ్రైవరే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

Webdunia
బుధవారం, 3 జనవరి 2018 (15:26 IST)
విశాఖపట్టణం జిల్లాలో ఓ దారుణం జరిగింది. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న బాలిక అత్యాచారానికి గురైంది. ఈమె పని చేసే కంపెనీ బస్సు డ్రైవరే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆ బాలికను నమ్మించి బస్సులోనే అత్యాచారం చేయడం కాకుండా, చేసిన నేరం బయటకు పొక్కకుండా ఉండేందుకు రూ.1.50 లక్షలకు బేరమాడాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
విశాఖలోని వీఈపీజెడ్‌లోని ప్రైవేట్‌ కంపెనీలో గిరిజన బాలిక పనిచేస్తోంది. ఈ కంపెనీ బస్సుడ్రైవర్‌ విశ్వానాథ్‌ అనే వ్యక్తి పని చేస్తున్నాడు. ఆ బాలిక విధులు ముగించుకుని ఇంటికి వెళ్లుతున్న సమయంలో బస్సు డ్రైవర్‌ ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. 
 
ఆ తర్వాత విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు రూ.1.50 లక్షలు చెల్లించేందుకు ముందుకు వచ్చాడు. అయితే, ఈ విషయం ఆ నోటా.. ఈ నోటా పడి పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో సుమోటోగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు విశ్వనాథ్‌ అతనికి సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannah: మైసూర్ శాండల్ సోప్ అంబాసిడర్‌గా తమన్నా.. కన్నడ హీరోయిన్లు లేరా?

Mega Heros: మెగా హీరోలకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను : విజయ్ కనకమేడల

Yash; రామాయణంలో రామ్‌గా రణబీర్ కపూర్, రావణ్‌గా యష్ షూటింగ్ కొనసాగుతోంది

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటికి పిలిస్తేనే వచ్చాను.. పార్టీలో కలిశాను.. ఇషా

Kiran Abbavaram: తండ్రి అయిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రహస్యకు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments