బాలికపై బస్సు డ్రైవర్ అత్యాచారం... ఆపై రూ.1.50 లక్షలకు బేరం

విశాఖపట్టణం జిల్లాలో ఓ దారుణం జరిగింది. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న బాలిక అత్యాచారానికి గురైంది. ఈమె పని చేసే కంపెనీ బస్సు డ్రైవరే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

Webdunia
బుధవారం, 3 జనవరి 2018 (15:26 IST)
విశాఖపట్టణం జిల్లాలో ఓ దారుణం జరిగింది. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న బాలిక అత్యాచారానికి గురైంది. ఈమె పని చేసే కంపెనీ బస్సు డ్రైవరే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆ బాలికను నమ్మించి బస్సులోనే అత్యాచారం చేయడం కాకుండా, చేసిన నేరం బయటకు పొక్కకుండా ఉండేందుకు రూ.1.50 లక్షలకు బేరమాడాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
విశాఖలోని వీఈపీజెడ్‌లోని ప్రైవేట్‌ కంపెనీలో గిరిజన బాలిక పనిచేస్తోంది. ఈ కంపెనీ బస్సుడ్రైవర్‌ విశ్వానాథ్‌ అనే వ్యక్తి పని చేస్తున్నాడు. ఆ బాలిక విధులు ముగించుకుని ఇంటికి వెళ్లుతున్న సమయంలో బస్సు డ్రైవర్‌ ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. 
 
ఆ తర్వాత విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు రూ.1.50 లక్షలు చెల్లించేందుకు ముందుకు వచ్చాడు. అయితే, ఈ విషయం ఆ నోటా.. ఈ నోటా పడి పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో సుమోటోగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు విశ్వనాథ్‌ అతనికి సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజువల్‌గా మీకు అద్భుతమైన అనుభవం ఉంటుంది... రచ్చ రవి

ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని మోసాలు చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త : అదితి రావు హైదరీ

SS Rajamouli, దేవుడి మీద నమ్మకం లేదన్న రాజమౌళి సగటు మనిషే కదా... అందుకే...

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments