Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిచాంగ్ తుపాను.. నిండుతున్న గోదావరి రిజర్వాయర్లు

Webdunia
గురువారం, 7 డిశెంబరు 2023 (10:27 IST)
మిచాంగ్ తుపాను కారణంగా గోదావరి జిల్లాల పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు రిజర్వాయర్లు, చెరువులు నిండుతుండగా, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
 
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం కొంగవారిగూడెంలోని యర్ర కాలువ నుంచి కరాటం కృష్ణమూర్తి రిజర్వాయర్‌కు భారీగా నీరు వచ్చి చేరుతోంది. మరోరోజు వర్షం కురిస్తే జలాశయం నిండుకుండలా మారే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రిజర్వాయర్ పూర్తి స్థాయి 83.50 మీటర్లకు గాను 82.68 మీటర్ల నీటిమట్టం ఉంది. 
 
జలాశయంలోకి ఇప్పటి వరకు 15,372 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం వద్ద ఉన్న తమ్మిలేరు జలాశయానికి బుధవారం 1,493 క్యూసెక్కుల నీరు చేరింది. 
 
రిజర్వాయర్‌ బేసిన్‌ మట్టం 355.18 అడుగులు కాగా సామర్థ్యం 355 అడుగులుగా ఉందని రిజర్వాయర్‌ అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ ఎ. పరమానందం తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా పాత్ర మీనాక్షికి మానస శర్మ ఒక సజీవ ఉదాహరణ: నటి రితికా సింగ్ వ్యాఖ్య

వీరాంజనేయులు విహారయాత్ర కెరియర్ కి టర్నింగ్ పాయింట్.: నరేష్

హరి హర వీరమల్లు షూటింగ్ కు సిద్ధమవుతున్న పవన్ కళ్యాణ్

త్రివిక్రమ్‌ను ఇప్పటికైనా ప్రశ్నించండి ప్లీజ్.. పూనమ్ కౌర్

సత్య దేవ్, డాలీ ధనంజయ నటించిన జీబ్రా చిత్రం క్యారెక్టర్ రివీలింగ్ మోషన్-పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

తర్వాతి కథనం
Show comments