Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగాళాఖాతంలో 'దానా' తుఫాను... ఏపీలో మళ్లీ వర్షాలు

ఠాగూర్
సోమవారం, 21 అక్టోబరు 2024 (08:42 IST)
బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం క్రమంగా బలపడి వాయుగుండంగా, ఆపై తుఫానుగా మారనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫానుకు "దానా" అని పేరు పెట్టారు. ఈ తుఫాను ప్రభావం కారణంగా రాగల 24 గంటల్లో ఉత్తర అండమాన్ సముద్రాన్న ఆనుకుని తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఆర్ఎంసీ వెల్లడించింది. ఇది వాయువ్య దిశగా పయనించి నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని తెలిపింది. 
 
ఈ అల్పపీడనం ఈ నెల 22వ తేదీ నాటికి వాయుగుండంగా, అక్టోబరు 23వ తేదీ నాటికి తుఫానుగా మారే అవకాశం ఉన్నట్టు ఐఎండీ వెల్లడించింది. ఈ నెల 25వ తేదీన కోస్తాంధ్ర, యానాంలలో అక్కడక్కడ అతి భారీ వర్షాలు, ఈ నెల 20, 24వ తేదీల్లో కోస్తాంధ్ర, యానాంలలో కొన్ని చోట్ల భారీ వర్షాలు, ఈ నెల 20వ తేదీన రాయలసీమలో అక్కడక్కడ బారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. అందువల్ల జాలర్లలు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్న అకీరా నందన్

"ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్.." అంటున్న చై - శోభిత

అక్టోబర్ 25న రాబోతోన్న "నరుడి బ్రతుకు నటన".. సక్సెస్ చెయ్యండి ప్లీజ్

"లవ్ రెడ్డి" స్వచ్ఛమైన ప్రేమకథ.. ఎంతటి రాతి గుండెనైనా కరిగించే క్లైమాక్స్

జై హనుమాన్ కోసం హనుమంతుడి పాత్రలో రిషబ్ శెట్టి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫెర్టిలిటీ ఆవిష్కరణలపై ఫెర్టిజ్ఞాన్ సదస్సు కోసం తిరుపతిలో సమావేశమైన 130 మంది నిపుణులు

కాఫీలో నెయ్యి వేసుకుని తాగితే ప్రయోజనాలు ఏమిటి?

ఖర్జూరం పాలుని పవర్ బూస్టర్ అని ఎందుకు అంటారు?

మహిళలకు సానుకూల దృక్పథం చాలా అవసరం.. ఏం చేయాలి?

జీరా వాటర్ ఎందుకు తాగాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments