Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాలకు మరో తుఫాను ముప్పు.. అక్టోబర్ 13, 14 తేదీల్లో..?

Webdunia
శనివారం, 9 అక్టోబరు 2021 (14:35 IST)
గులాబ్ తుఫాన్ తెలుగు రాష్ట్రాల్లో ఎంత బీభత్సం సృష్టించిందో తెలిసిందే. ఈ తుఫానును ప్రజలు ఇంకా మరిచిపోకముందే వాతావరణ శాఖ మరో షాకింగ్ విషయం తెలిపింది. బంగాళాఖాతంలో మరో తుఫాను ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. 
 
అక్టోబర్ 13, 14 తేదీల్లో బంగాళాఖాతంలో ఈ తుఫాన్ ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. తుఫాను 15న తీరం దాటే అవకాశం ఉందని చెప్పింది. ఈ తుఫాను కారణంగా తెలంగాణలో మోస్తరు వర్షాలు, కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.
 
తుఫాను ప్రభావంతో రానున్న మూడు రోజులు రాష్ట్రంలో వర్షాలు పడనున్నాయని ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. హైదరాబాద్‌లో ఆదివారం కురిసిన వర్షాలకు రోడ్లు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి వాన నీరు చేరింది.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments