Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుర్గా మల్లేశ్వర స్వామిని ద‌ర్శించుకున్న సీఎస్. స‌మీర్ శ‌ర్మ‌

Webdunia
శనివారం, 2 అక్టోబరు 2021 (17:57 IST)
బెజ‌వాడ‌లోని క‌న‌క దుర్గ‌మ్మ దేవ‌స్థానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సమీర్ శర్మ దంప‌తులు ద‌ర్శించుకున్నారు. ఆయ‌న‌కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డా.జి.వాణి మోహన్, ఆలయ ఛైర్మన్ పైలా సోమినాయుడు, ఆలయ కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ ప్ర‌త్యేక ఏర్పాట్లు చేశారు.

అమ్మవారిని దర్శించుకున్న అనంతరం వేదాశీర్వచనం చేసిన ఆలయ స్థానాచార్యులు, వేద పండితులు పూజ నిర్వ‌హించారు. అమ్మవారి ప్రసాదాలు, చిత్రపటం అందజేశారు. అనంతరం శ్రీ మల్లేశ్వర స్వామివారిని కూడా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సమీర్ శర్మ దంపతులు ద‌ర్శించుకున్నారు. సీ.ఎస్. ప‌ద‌వి అలంక‌రించిన త‌ర్వాత తొలిసారిగా స‌మీర్ శ‌ర్మ అమ్మ‌వారి ద‌ర్శ‌నానికి వ‌చ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments