Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుర్గా మల్లేశ్వర స్వామిని ద‌ర్శించుకున్న సీఎస్. స‌మీర్ శ‌ర్మ‌

Webdunia
శనివారం, 2 అక్టోబరు 2021 (17:57 IST)
బెజ‌వాడ‌లోని క‌న‌క దుర్గ‌మ్మ దేవ‌స్థానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సమీర్ శర్మ దంప‌తులు ద‌ర్శించుకున్నారు. ఆయ‌న‌కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డా.జి.వాణి మోహన్, ఆలయ ఛైర్మన్ పైలా సోమినాయుడు, ఆలయ కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ ప్ర‌త్యేక ఏర్పాట్లు చేశారు.

అమ్మవారిని దర్శించుకున్న అనంతరం వేదాశీర్వచనం చేసిన ఆలయ స్థానాచార్యులు, వేద పండితులు పూజ నిర్వ‌హించారు. అమ్మవారి ప్రసాదాలు, చిత్రపటం అందజేశారు. అనంతరం శ్రీ మల్లేశ్వర స్వామివారిని కూడా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సమీర్ శర్మ దంపతులు ద‌ర్శించుకున్నారు. సీ.ఎస్. ప‌ద‌వి అలంక‌రించిన త‌ర్వాత తొలిసారిగా స‌మీర్ శ‌ర్మ అమ్మ‌వారి ద‌ర్శ‌నానికి వ‌చ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments