బీజేపీ, జనసేన పార్టీలు రాజకీయం చేస్తున్నాయి: మధు

Webdunia
మంగళవారం, 5 జనవరి 2021 (20:49 IST)
ఆలయాల్లో జరుగుతున్న దాడులను బీజేపీ, జనసేన పార్టీలు రాజకీయం చేస్తున్నాయని ఏపీ సీపీఎం కార్యదర్శి పి. మధు విమర్శించారు. మంగళంవారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రామతీర్థం వెళ్లారని ఆరోపించారు. దేవాలయాల్లో వరుస దాడులకు పాల్పడుతున్న అసలు దోషులను పట్టుకుని చట్టపరంగా శిక్షలు విధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 
 
అంతర్వేది ఘటనను సీబీఐకి అప్పగిస్తూ ఏపీ సర్కార్ చేతులు దులుపుకోవడం సరికాదన్నారు. ఏపీలో దేవాలయాలపై జరుగుతున్న విధ్వంసాలపై సిట్‌తో విచారణ జరిపించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టాలను కేంద్ర ప్రభుత్వం నీరు గారుస్తోందని విమర్శించారు. దేశ వ్యాప్తంగా దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని, వాటిని అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని మధు ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కౌబాయ్ చిత్రంలో నటిస్తానని ఊహించలేదు : చిరంజీవి

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments