Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ, జనసేన పార్టీలు రాజకీయం చేస్తున్నాయి: మధు

Webdunia
మంగళవారం, 5 జనవరి 2021 (20:49 IST)
ఆలయాల్లో జరుగుతున్న దాడులను బీజేపీ, జనసేన పార్టీలు రాజకీయం చేస్తున్నాయని ఏపీ సీపీఎం కార్యదర్శి పి. మధు విమర్శించారు. మంగళంవారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రామతీర్థం వెళ్లారని ఆరోపించారు. దేవాలయాల్లో వరుస దాడులకు పాల్పడుతున్న అసలు దోషులను పట్టుకుని చట్టపరంగా శిక్షలు విధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 
 
అంతర్వేది ఘటనను సీబీఐకి అప్పగిస్తూ ఏపీ సర్కార్ చేతులు దులుపుకోవడం సరికాదన్నారు. ఏపీలో దేవాలయాలపై జరుగుతున్న విధ్వంసాలపై సిట్‌తో విచారణ జరిపించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టాలను కేంద్ర ప్రభుత్వం నీరు గారుస్తోందని విమర్శించారు. దేశ వ్యాప్తంగా దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని, వాటిని అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని మధు ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments