మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నా : సీపీఐ నారాయణ

Webdunia
శనివారం, 30 ఏప్రియల్ 2022 (11:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీళ్లు, కరెంట్ లేదని, రోడ్లు మరింత అధ్వాన్నంగా ఉన్నాయంటూ హైదరాబాద్ వేదికగా జరిగిన క్రెడాయ్ ప్రాపర్టీ షోలో తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై తాను ఏకీభవిస్తానని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ తెలిపారు. ఇదే అంశంపై ఆయన శనివారం మాట్లాడుతూ, ఏపీలో మాత్రం రోడ్డు గుంతలమయంగా ఉంటే పొరుగు రాష్ట్రాల్లో మాత్రం రోడ్డు చాలా చక్కగా ఉన్నాయని చెప్పారు. 
 
చిత్తూరు జిల్లా నగరి మండలంలోని తన స్వగ్రామమైన అయనంబాక్కం గ్రామానికి వెళ్లే రోడ్లు దారుణంగా ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. ఏపీలోని రోడ్ల దుస్థితికి సంబంధించిన ఆధారాలను చూపిస్తూ మరీ చెప్పడం గమనార్హం. 
 
ఈ పరిస్థితుల్లో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఏపీ రోడ్ల దుస్థితిపై చేసిన వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నట్టు చెప్పారు. ఏపీ రోడ్లను తమిళనాడు రోడ్లతో పోల్చి చూస్తే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని నారాయణ వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రజనీకాంత్ చిత్రంలో విజయ్ సేతుపతి!!

'మన శంకర వరప్రసాద్ గారు' అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తారు : అనిల్ రావిపూడి

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ G.O.A.T సినిమాకి బ్యాగ్రౌండ్ అందిస్తున్న మణిశర్మ

Aadi Pinisetty: బాలయ్య ముక్కు సూటి మనిషి, అల్లు అర్జున్ తో హలో హాయ్ అంతే.. : ఆది పినిశెట్టి

Shobhan Babu: సోగ్గాడు స్వర్ణోత్సవ పోస్టర్ రిలీజ్ చేసిన డి.సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments