Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నా : సీపీఐ నారాయణ

Webdunia
శనివారం, 30 ఏప్రియల్ 2022 (11:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీళ్లు, కరెంట్ లేదని, రోడ్లు మరింత అధ్వాన్నంగా ఉన్నాయంటూ హైదరాబాద్ వేదికగా జరిగిన క్రెడాయ్ ప్రాపర్టీ షోలో తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై తాను ఏకీభవిస్తానని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ తెలిపారు. ఇదే అంశంపై ఆయన శనివారం మాట్లాడుతూ, ఏపీలో మాత్రం రోడ్డు గుంతలమయంగా ఉంటే పొరుగు రాష్ట్రాల్లో మాత్రం రోడ్డు చాలా చక్కగా ఉన్నాయని చెప్పారు. 
 
చిత్తూరు జిల్లా నగరి మండలంలోని తన స్వగ్రామమైన అయనంబాక్కం గ్రామానికి వెళ్లే రోడ్లు దారుణంగా ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. ఏపీలోని రోడ్ల దుస్థితికి సంబంధించిన ఆధారాలను చూపిస్తూ మరీ చెప్పడం గమనార్హం. 
 
ఈ పరిస్థితుల్లో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఏపీ రోడ్ల దుస్థితిపై చేసిన వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నట్టు చెప్పారు. ఏపీ రోడ్లను తమిళనాడు రోడ్లతో పోల్చి చూస్తే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని నారాయణ వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments