Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫ్యాను గాలి - 11 స్థానాలు వైకాపా ఖాతాలోకి..

Webdunia
శనివారం, 27 నవంబరు 2021 (07:39 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన జరిగిన శాసనమండలి ఎన్నికల్లో అధికార వైకాపా ఫ్యాను గాలి వీచింది. మొత్తం 11 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అన్ని స్థానాలు ఆ పార్టీ ఖాతాలోకి వెళ్లాయి. దీంతో శాసనమండలిలో ఆ పార్టీ బలం ఏకంగా 31కి పెరిగింది. కొత్త సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం గమనార్హం. 
 
వీరిలో తూమాటి మాధవరావు (ప్రకాశం), ఇందుకురూ రఘురాజు (విజయనగరం), వై.శివరామిరెడ్డి (అనంతపురం), ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మురుగుడు హనుమంతరావు (గుంటూరు),  కృష్ణ రాఘవ జయేంద్ర భరత్ (చిత్తూరు), అనంత ఉదయభాస్కర్ (తూర్పుగోదావరి), మొండితో అరుణ్ కుమార్, తలశిల రఘురాం (కృష్ణా జిల్లా), వంశీకృష్ణ యాదవ్, వి.కళ్యాణి (విశాఖ)లు గా ఎన్నికయ్యారు. 
 
ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా శుక్రవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఇందులో వైకాపా అభ్యర్థులు మాత్రమే పోటీలో మిగిలారు. దీంతో వైకాపా సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments