Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫ్యాను గాలి - 11 స్థానాలు వైకాపా ఖాతాలోకి..

Webdunia
శనివారం, 27 నవంబరు 2021 (07:39 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన జరిగిన శాసనమండలి ఎన్నికల్లో అధికార వైకాపా ఫ్యాను గాలి వీచింది. మొత్తం 11 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అన్ని స్థానాలు ఆ పార్టీ ఖాతాలోకి వెళ్లాయి. దీంతో శాసనమండలిలో ఆ పార్టీ బలం ఏకంగా 31కి పెరిగింది. కొత్త సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం గమనార్హం. 
 
వీరిలో తూమాటి మాధవరావు (ప్రకాశం), ఇందుకురూ రఘురాజు (విజయనగరం), వై.శివరామిరెడ్డి (అనంతపురం), ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మురుగుడు హనుమంతరావు (గుంటూరు),  కృష్ణ రాఘవ జయేంద్ర భరత్ (చిత్తూరు), అనంత ఉదయభాస్కర్ (తూర్పుగోదావరి), మొండితో అరుణ్ కుమార్, తలశిల రఘురాం (కృష్ణా జిల్లా), వంశీకృష్ణ యాదవ్, వి.కళ్యాణి (విశాఖ)లు గా ఎన్నికయ్యారు. 
 
ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా శుక్రవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఇందులో వైకాపా అభ్యర్థులు మాత్రమే పోటీలో మిగిలారు. దీంతో వైకాపా సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అది నా పూర్వజన్మ సుకృతం : మెగాస్టార్ చిరంజీవి

వార్ 2 కోసం కజ్రా రే, ధూమ్ 3 మ్యూజిక్ స్ట్రాటజీ వాడుతున్న ఆదిత్య చోప్రా

Chiranjeevi: నన్ను విమర్శించే పొలిటీషన్ కు గుణపాఠం చెప్పిన మహిళ: చిరంజీవి

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments