Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫ్యాను గాలి - 11 స్థానాలు వైకాపా ఖాతాలోకి..

Webdunia
శనివారం, 27 నవంబరు 2021 (07:39 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన జరిగిన శాసనమండలి ఎన్నికల్లో అధికార వైకాపా ఫ్యాను గాలి వీచింది. మొత్తం 11 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అన్ని స్థానాలు ఆ పార్టీ ఖాతాలోకి వెళ్లాయి. దీంతో శాసనమండలిలో ఆ పార్టీ బలం ఏకంగా 31కి పెరిగింది. కొత్త సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం గమనార్హం. 
 
వీరిలో తూమాటి మాధవరావు (ప్రకాశం), ఇందుకురూ రఘురాజు (విజయనగరం), వై.శివరామిరెడ్డి (అనంతపురం), ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మురుగుడు హనుమంతరావు (గుంటూరు),  కృష్ణ రాఘవ జయేంద్ర భరత్ (చిత్తూరు), అనంత ఉదయభాస్కర్ (తూర్పుగోదావరి), మొండితో అరుణ్ కుమార్, తలశిల రఘురాం (కృష్ణా జిల్లా), వంశీకృష్ణ యాదవ్, వి.కళ్యాణి (విశాఖ)లు గా ఎన్నికయ్యారు. 
 
ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా శుక్రవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఇందులో వైకాపా అభ్యర్థులు మాత్రమే పోటీలో మిగిలారు. దీంతో వైకాపా సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

తెలుగు చిత్రాలపై నయనతారకు ఎందుకో అంత ఇష్టం??

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments