Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకాకుళంలో అడుగుపెట్టిన కరోనా వైరస్ - 3 కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
శనివారం, 25 ఏప్రియల్ 2020 (16:20 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాలు ఉండగా, కరోనా వైరస్ వ్యాపించని జిల్లాలు రెండు ఉన్నాయి. అవే... శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు. అయితే, ఇందులో శ్రీకాకుళం జిల్లాలో తాజాగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు చేసుకున్నాయి. మూడు పాజిటివ్ కేసులు నమోదైనట్టు సమాచారం. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన హెల్త్ బులిటెన్ మేరకు... ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 61 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుని మొత్తం 1016కు చేరాయి. 
 
ఈ కొత్త కేసులో శ్రీకాకుళంలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు వెల్లడించారు. కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో కృష్ణాలో 25 కేసులు నమోదు కాగా, కర్నూలు జిల్లాలో 14, నెల్లూరు, కడప జిల్లాల్లో నాలుగు, అనంతపురం జిల్లాలో ఐదు, గుంటూరు, ఈస్ట్ గోదావరి జిల్లాలో మూడు చొప్పున నమోదవుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments