Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కేసులు తగ్గినా.. మృతుల సంఖ్య తగ్గలేదే...!

Webdunia
గురువారం, 27 మే 2021 (19:36 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్లే కనిపిస్తోంది. కానీ మరణాల సంఖ్య మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ప్రతి రోజు 90 నుంచి 100 మంది మరణిస్తున్నారు. తాజాగా..24 గంటల 16 వేల 167 మందికి కరోనా సోకింది. 104 మంది చనిపోయారు. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది. చిత్తూరు జిల్లాలో 14 మంది మృత్యువాత పడ్డారు. 
 
పశ్చిమ గోదావరిలో 13 మంది చనిపోయారు. చిత్తూరు జిల్లాలో 2 వేల 967 కేసులు నమోదయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో 2 వేల 325 కేసులు రికార్డయ్యాయి. గడిచిన 24 గంటల్లో 21 వేల 385 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. నేటి వరకు రాష్ట్రంలో 1,89,24,545 శాంపిల్స్ పరీక్షించారు.
 
జిల్లాల వారీగా మృతుల వివరాలు :
చిత్తూరులో 14 మంది, పశ్చిమ గోదావరిలో 13 మంది, విశాఖలో 11 మంది, అనంతపూర్ లో 9 మంది, నెల్లూరులో తొమ్మిది మంది, గుంటూరులో ఎనిమిది మంది, విజయనగరంలో ఎనిమిది మంది, ప్రకాశంలో ఏడుగురు, తూర్పు గోదావరిలో ఆరుగురు, కృష్ణాలో ఆరుగురు, కర్నూలులో ఆరుగురు, శ్రీకాకుళంలో ఆరుగురు, వైఎస్ఆర్ కడపలో ఒక్కరు మరణించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments