Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోర్టు పరిధిలోకి ఏపీ రాజధాని అంశం: కేంద్రం

Webdunia
బుధవారం, 14 జులై 2021 (07:42 IST)
ఏపీ రాజధానిపై కేంద్రం మాట మార్చింది. గతంలో ఏపీకి మూడు రాజధానులంటూ ఆర్టీఐ కార్యకర్త చైతన్యకుమార్‌రెడ్డికి సమాధానమిచ్చింది.

కేంద్రం సమాధానంపై అమరావతి జేఏసీ అధ్యక్షుడు జీవీఆర్‌ శాస్త్రి హోంశాఖకు ఫిర్యాదు చేశారు. దీంతో ఏపీ రాజధానిపై తప్పును కేంద్రం సరిదిద్దుకుంది. ఏపీ రాజధాని అంశం కోర్టు పరిధిలో ఉందంటూ మరో లేఖను కేంద్ర హోంశాఖ పంపింది. 
 
కాగా ఏపీకి మూడు రాజధానులంటూ సీఎం జగన్ నిర్ణయాన్ని అమరావతి జేఏసీ వ్యతిరేకిస్తోంది. అటు రాజధాని రైతులు కూడా నిరసనను కొనసాగిస్తున్నారు. ఏపీకి అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.

వైసీపీ తప్ప అన్ని పార్టీలు ఒకే రాజధానికి జై కొట్టాయి. అయితే అటు కేంద్రం మాత్రం రాజధాని నిర్ణయం స్థానిక ప్రభుత్వానిదేనని పదే పదే చెప్పింది.

తాజాగా కోర్టు పరిధిలో ఉందని అంటోంది. దీంతో కేంద్రంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజా పరిణామం కూడా ఇందుకు నిదర్శనమవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments