Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోర్టు పరిధిలోకి ఏపీ రాజధాని అంశం: కేంద్రం

Webdunia
బుధవారం, 14 జులై 2021 (07:42 IST)
ఏపీ రాజధానిపై కేంద్రం మాట మార్చింది. గతంలో ఏపీకి మూడు రాజధానులంటూ ఆర్టీఐ కార్యకర్త చైతన్యకుమార్‌రెడ్డికి సమాధానమిచ్చింది.

కేంద్రం సమాధానంపై అమరావతి జేఏసీ అధ్యక్షుడు జీవీఆర్‌ శాస్త్రి హోంశాఖకు ఫిర్యాదు చేశారు. దీంతో ఏపీ రాజధానిపై తప్పును కేంద్రం సరిదిద్దుకుంది. ఏపీ రాజధాని అంశం కోర్టు పరిధిలో ఉందంటూ మరో లేఖను కేంద్ర హోంశాఖ పంపింది. 
 
కాగా ఏపీకి మూడు రాజధానులంటూ సీఎం జగన్ నిర్ణయాన్ని అమరావతి జేఏసీ వ్యతిరేకిస్తోంది. అటు రాజధాని రైతులు కూడా నిరసనను కొనసాగిస్తున్నారు. ఏపీకి అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.

వైసీపీ తప్ప అన్ని పార్టీలు ఒకే రాజధానికి జై కొట్టాయి. అయితే అటు కేంద్రం మాత్రం రాజధాని నిర్ణయం స్థానిక ప్రభుత్వానిదేనని పదే పదే చెప్పింది.

తాజాగా కోర్టు పరిధిలో ఉందని అంటోంది. దీంతో కేంద్రంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజా పరిణామం కూడా ఇందుకు నిదర్శనమవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: భగవంత్ కేసరి గర్జించేలా చేసిన ప్రతి కూతురికి, అందరికీ థ్యాంక్స్.. శ్రీలీల

Bhagavanth Kesari: జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు అభినందనలు-పవన్ కళ్యాణ్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments