Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరు జిల్లాలో దారుణం: ఏకాంతంగా వున్న జంటపై..?

Webdunia
సోమవారం, 28 జూన్ 2021 (17:19 IST)
గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఏకాంతంగా ఉన్న జంటపై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ మహిళ, చికిత్స పొందుతూ మృతి చెందింది. 
 
నిజాంపట్నం మండలంపాలెం గుణంవారిపాలెంలో సోమవారం జరిగిందీ దారుణం. బొర్రా పున్నమ్మ(32), అద్దంకి బాలయ్యలపై గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. వివాహేతర సంబంధం నేపధ్యంలోనే దాడి జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. 
 
అనంతరం తీవ్రంగా గాయపడ్డ ఇద్దరినీ గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అయితే చికిత్స పొందుతూ బొర్రాపున్నమ్మ మృతి చెందింది. అద్దంకి బాలయ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సంఘటనా స్థలంలో దర్యాప్తు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments