Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ మన్యంలో ఎదురుకాల్పులు

Webdunia
బుధవారం, 21 జులై 2021 (20:22 IST)
విశాఖ మన్యంలోని జికె.వీధి మండల పరిధి అమ్మవారి దారకొండ, పెద్దంపల్లి అటవీ ప్రాంతంలో బుధవారం గ్రేహౌండ్స్‌ దళాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.

గ్రేహౌండ్స్‌ దళాలు అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ చేపడుతున్న సమయంలో మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఇరు బృందాలూ కాల్పులు జరుపుకున్నాయి. ఈ ఘటనలో మావోయిస్టులు తప్పించుకున్నారు.

ఎదురుకాల్పులను ఎఎస్‌పి తుషార్‌ డూడి ధ్రువీకరించారు. ఈ నెల 28 నుంచి మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు ఇప్పటికే గ్రామాలను జల్లెడ పడుతున్నారు.

ఎక్కడికక్కడ వాహన తనిఖీలు చేపడుతున్నారు. తాజా కాల్పులతో మన్యంలోని మారుమూల ప్రాంతాల గిరిజనులు ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయందోళన చెందుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐశ్వర్య కారును ఢీకొన్న బస్సు.. తప్పిన పెను ప్రమాదం..

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

ఉగాది పురస్కారాలలో మీనాక్షి చౌదరి, సాక్షి వైద్యకు బుట్టబొమ్మ అవార్డ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments