Webdunia - Bharat's app for daily news and videos

Install App

వార్డు వ‌లంటీర్ల‌పై పెట్రోల్ పోయించి కార్పోరేట‌ర్ భ‌ర్త దాష్టీకం

Webdunia
బుధవారం, 7 జులై 2021 (16:15 IST)
విజ‌య‌వాడ‌లోని కృష్ణ‌లంక మాజీ కార్పొరేట‌ర్ ఉమ్మడిశెట్టి బహుదూర్ వార్డు స‌చివాల‌యం వ‌లంటీర్ల‌పైనే దాష్టీకానికి పాల్ప‌డ్డాడు. 16వ డివిజన్ కార్పొరేటర్ రాధిక భర్త అయిన ఉమ్మ‌డి బ‌హ‌దూర్ అక్క‌సుతో వార్డు సచివాలయ ఉద్యోగినులపై పెట్రోల్ పోయించాడు.

త‌మ వారికి చెందిన అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడంతో ఆగ్రహించిన ఈ వైసీపీ నేత, అక్రమణదారుల చేత నలుగురు ఉద్యోగినులపై దాడి చేయించాడు. ప్రాణ భయంతో హడలిపోయిన సచివాలయ ఉద్యోగినులు పోలీసుల‌ను ఆశ్ర‌యించారు.

వారిపై తానే పెట్రోల్ పోయమన్నానని కార్పొరేటర్ భర్త చెపుతున్నార‌ని వ‌లంటీర్లు ఆరోపించారు. గతంలోనూ ఓ మహిళా బిల్డింగ్ ఇన్స్పెక్టరుపై దాడికి యత్నించిన బహుదూర్ పైన ఉద్యోగినులు ఫిర్యాదులు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments