Webdunia - Bharat's app for daily news and videos

Install App

వార్డు వ‌లంటీర్ల‌పై పెట్రోల్ పోయించి కార్పోరేట‌ర్ భ‌ర్త దాష్టీకం

Webdunia
బుధవారం, 7 జులై 2021 (16:15 IST)
విజ‌య‌వాడ‌లోని కృష్ణ‌లంక మాజీ కార్పొరేట‌ర్ ఉమ్మడిశెట్టి బహుదూర్ వార్డు స‌చివాల‌యం వ‌లంటీర్ల‌పైనే దాష్టీకానికి పాల్ప‌డ్డాడు. 16వ డివిజన్ కార్పొరేటర్ రాధిక భర్త అయిన ఉమ్మ‌డి బ‌హ‌దూర్ అక్క‌సుతో వార్డు సచివాలయ ఉద్యోగినులపై పెట్రోల్ పోయించాడు.

త‌మ వారికి చెందిన అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడంతో ఆగ్రహించిన ఈ వైసీపీ నేత, అక్రమణదారుల చేత నలుగురు ఉద్యోగినులపై దాడి చేయించాడు. ప్రాణ భయంతో హడలిపోయిన సచివాలయ ఉద్యోగినులు పోలీసుల‌ను ఆశ్ర‌యించారు.

వారిపై తానే పెట్రోల్ పోయమన్నానని కార్పొరేటర్ భర్త చెపుతున్నార‌ని వ‌లంటీర్లు ఆరోపించారు. గతంలోనూ ఓ మహిళా బిల్డింగ్ ఇన్స్పెక్టరుపై దాడికి యత్నించిన బహుదూర్ పైన ఉద్యోగినులు ఫిర్యాదులు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments