Webdunia - Bharat's app for daily news and videos

Install App

వార్డు వ‌లంటీర్ల‌పై పెట్రోల్ పోయించి కార్పోరేట‌ర్ భ‌ర్త దాష్టీకం

Webdunia
బుధవారం, 7 జులై 2021 (16:15 IST)
విజ‌య‌వాడ‌లోని కృష్ణ‌లంక మాజీ కార్పొరేట‌ర్ ఉమ్మడిశెట్టి బహుదూర్ వార్డు స‌చివాల‌యం వ‌లంటీర్ల‌పైనే దాష్టీకానికి పాల్ప‌డ్డాడు. 16వ డివిజన్ కార్పొరేటర్ రాధిక భర్త అయిన ఉమ్మ‌డి బ‌హ‌దూర్ అక్క‌సుతో వార్డు సచివాలయ ఉద్యోగినులపై పెట్రోల్ పోయించాడు.

త‌మ వారికి చెందిన అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడంతో ఆగ్రహించిన ఈ వైసీపీ నేత, అక్రమణదారుల చేత నలుగురు ఉద్యోగినులపై దాడి చేయించాడు. ప్రాణ భయంతో హడలిపోయిన సచివాలయ ఉద్యోగినులు పోలీసుల‌ను ఆశ్ర‌యించారు.

వారిపై తానే పెట్రోల్ పోయమన్నానని కార్పొరేటర్ భర్త చెపుతున్నార‌ని వ‌లంటీర్లు ఆరోపించారు. గతంలోనూ ఓ మహిళా బిల్డింగ్ ఇన్స్పెక్టరుపై దాడికి యత్నించిన బహుదూర్ పైన ఉద్యోగినులు ఫిర్యాదులు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments