Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి కొడాలి నానికి కరోనా నిర్ధారణ పరీక్షలు

Webdunia
సోమవారం, 15 జూన్ 2020 (22:01 IST)
మంగళవారం నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న దృష్ట్యా రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగ దారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) సోమవారం రాత్రి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు.

అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే మంత్రులు, ఎమ్మెల్యేలు విధిగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని అసెంబ్లీ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ ఉత్తర్వులను దృష్టిలో పెట్టుకొని మంత్రి కొడాలి నాని కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకునేందుకు సిద్ధంగా ప్రభుత్వ వైద్యులు ఆయా పరీక్షలను పూర్తి చేశారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments