Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్ర - ఒరిస్సా సరిహద్దులో కూంబింగ్.. మావోయిస్టు అగ్ర నేతల కోసం జల్లెడ

Webdunia
గురువారం, 23 జులై 2020 (10:40 IST)
ఆంధ్ర - ఒరిస్సా సరిహద్దులో పెదబయలు మండలం లండుల అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో పలువురు మావోయిస్టు నాయకులు గాయపడినట్లు సమాచారం.

మావోయిస్టుల కీలక సమావేశంలో అగ్రనేత ఆర్ కె చలపతి, అరుణ అక్క పాల్గొన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. 

పోలీసుల కాల్పుల్లో ఆర్కే తప్పించుకోగా అరుణ చలపతి గాయపడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో ముంచంగిపుట్టు పెదబయలు అటవీ ప్రాంతంలో ముమ్మరంగా కూంబింగ్ కొనసాగుతోంది.

భారీగా మోహరించిన భద్రతా బలగాలు మావోయిస్టు అగ్ర నేతల కోసం అడవిని జల్లెడ పడుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments