Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిద్ధాంతపరంగా ముక్కుసూటి మనిషి జైపాల్ రెడ్డి

Webdunia
ఆదివారం, 28 జులై 2019 (09:25 IST)
సిద్ధాంతపరంగా ముక్కుసూటి మనిషి ఎస్.జైపాల్ రెడ్డి. కానీ, కుటుంబ వ్యవహారాల్లో మాత్రం చాలా దూరంగా ఉండేవారు. ఈ విషయాన్ని ఆయన చిన్న సోదరుడు ఎస్.మనోహర్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఆయన మరణం ఇంకా జీర్ణించుకోలేక పోతున్నామన్నారు. 
 
కుటుంబ సభ్యులతో చాలా ప్రేమగా ఉండేవారని.. మా చిన్నాయన పెదనాయన పిల్లలతో సహా అందరితో చాలా ప్రేమగా సన్నిహితంగా ఉండేవారని తెలిపారు. సమాజంలో నీతి నిజాయితీగా ఎలా ఉండాలనేది ఆయన నుంచే నేర్చుకున్నామన్నారు. 
 
తన నియోజక వర్గం కల్వకుర్తిలో ప్రజలకు ఎంతో సేవ చేశారనీ, అంతేకాకుండా, రాష్ట్రంలోనూ సహాయం ఆర్ధించి వచ్చిన చాలా మందికి ఆయన సహయం అందించారని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. 
 
కాగా, కొన్ని రోజులుగా న్యుమోనియాతో బాధపడుతూ వచ్చిన జైపాల్ రెడ్డి గచ్చిబౌలిలోని ఏషియన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం జులై 28వ తేదీ అర్థరాత్రి కన్నుమూశారు. ఆస్పత్రి నుంచి జైపాల్‌రెడ్డి పార్థివ దేహాన్ని జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటికి తరలించారు. ఈయన అంత్యక్రియలు సోమవారం జరుగనున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇంజనీర్ ఓ అమ్మాయి ప్రేమలో పడితే ఏమయిందంటే... ప్రదీప్ మాచిరాజు

Kalyan Ram: అమ్మల కోసం త్యాగం చేయాలి, అందుకే ఈ సినిమాని అమ్మలకు అంకితం : కళ్యాణ్ రామ్

పెళ్ళికి సిద్ధమవుతున్న చెన్నై చంద్రం?

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments