Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరిశ్రమల శాఖ మంత్రితో ఆ సంస్థల ప్రతినిధుల భేటీ.. ఎందుకో తెలుసా?

Webdunia
గురువారం, 18 జులై 2019 (08:22 IST)
పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డితో పలు సంస్థల ప్రతినిధులు మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కార్యాలయంలో బుధవారం సెల్ కాన్, కార్బన్ వంటి మొబైల్ ఫోన్ కంపెనీల బృందంతో భేటీ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వంతో చేయబోయే అభివృద్ధిలో  తమ వంతు భాగస్వామ్యానికి సిద్ధమని సంస్థ ప్రతినిధులు మంత్రికి తెలిపారు. ఈ కార్యక్రమంలో సమాచార, సాంకేతిక శాఖ ముఖ్య కార్యదర్శి అనూప్ సింగ్ పాల్గొన్నారు.
 
'ఫస్ట్ అమెరికా ఇండియా' ప్రతినిధుల బృందం భేటీ
 బుధవారం మధ్యాహ్నం మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిని ఫస్ట్ అమెరికా ఇండియా ప్రతినిధులు  కలిశారు. పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి కల్పనకు ప్రభుత్వం చేస్తున్న వినూత్న ఆలోచనలను ఫస్ట్ అమెరికా ప్రతినిధి బృందం కొనియాడింది. పారదర్శక విధానమే నినాదంగా ముందుకెళుతోన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి  వారు సిద్ధంగా ఉన్నామన్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments