Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు తణుకులో పర్యటించనున్న సీఎం జగన్

Webdunia
మంగళవారం, 21 డిశెంబరు 2021 (11:22 IST)
ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి తన పుట్టిన రోజు వేడుకలను డిసెంబరు 21వ తేదీ మంగళవారం జరుపుకుంటున్నారు. తాడేపల్లిలోని తన నివాసంలో బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న తర్వాత ఆయన పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పర్యటనకు వెళ్లనున్నారు. 
 
అక్కడు ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ఆయన ప్రారంభిస్తారు. ఆ తర్వాత అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
 
ఇందుకోసం ఆయన మంగళవారం ఉదయం 10.15 గంటలకు తాడేపల్లి నుంచి ప్రత్యేక హెలికాఫ్టరులో బయలుదేరి ఉదయం 11 గంటలకు తణుకు పట్టణానికి చేరుకుంటారు. 
 
అక్కడ నుంచి రోడ్డు మార్గంలో రాష్ట్రపతి రోడ్డులోని జెడ్పీ బాలుర ఉన్నతపాఠశాల ప్రాంగణంలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్నాహ్నం ఒంటి గంటకు తిరుగు ప్రయాణమై 1.50 గంటలకు తాడేపల్లికి చేరుకుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Story: అల్లు అర్జున్, ప్రభాస్ కు మధ్య దీపిక పదుకొనె ఎంపిక చిచ్చు రగిలిస్తుందా?

Deepika Padukone: అల్లు అర్జున్, అట్లీ చిత్రంలో బాలీవుడ్ దీపికా పదుకొనె

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments