Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు తణుకులో పర్యటించనున్న సీఎం జగన్

Webdunia
మంగళవారం, 21 డిశెంబరు 2021 (11:22 IST)
ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి తన పుట్టిన రోజు వేడుకలను డిసెంబరు 21వ తేదీ మంగళవారం జరుపుకుంటున్నారు. తాడేపల్లిలోని తన నివాసంలో బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న తర్వాత ఆయన పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పర్యటనకు వెళ్లనున్నారు. 
 
అక్కడు ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ఆయన ప్రారంభిస్తారు. ఆ తర్వాత అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
 
ఇందుకోసం ఆయన మంగళవారం ఉదయం 10.15 గంటలకు తాడేపల్లి నుంచి ప్రత్యేక హెలికాఫ్టరులో బయలుదేరి ఉదయం 11 గంటలకు తణుకు పట్టణానికి చేరుకుంటారు. 
 
అక్కడ నుంచి రోడ్డు మార్గంలో రాష్ట్రపతి రోడ్డులోని జెడ్పీ బాలుర ఉన్నతపాఠశాల ప్రాంగణంలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్నాహ్నం ఒంటి గంటకు తిరుగు ప్రయాణమై 1.50 గంటలకు తాడేపల్లికి చేరుకుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫిల్మ్‌ఫేర్ గ్లామర్- స్టైల్ అవార్డ్స్ 2025తో బ్లెండర్స్ ప్రైడ్

Emraan Hashmi: పవన్ కళ్యాణ్ ఓజీ నుండి థమన్ స్వరపరిచిన ఓమి ట్రాన్స్ విడుదల

Tej sajja: చిరంజీవి, కరణ్ జోహార్, నాని గారి కాంప్లిమెంట్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది : తేజ సజ్జా

Shiva Kandukuri: చాయ్ వాలా మొదటి సింగిల్ సఖిరే లిరికల్ విడుదలైంది

Rajendra Prasad: ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం నేనెవరు : డా: రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

తర్వాతి కథనం
Show comments