Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు తణుకులో పర్యటించనున్న సీఎం జగన్

Webdunia
మంగళవారం, 21 డిశెంబరు 2021 (11:22 IST)
ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి తన పుట్టిన రోజు వేడుకలను డిసెంబరు 21వ తేదీ మంగళవారం జరుపుకుంటున్నారు. తాడేపల్లిలోని తన నివాసంలో బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న తర్వాత ఆయన పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పర్యటనకు వెళ్లనున్నారు. 
 
అక్కడు ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ఆయన ప్రారంభిస్తారు. ఆ తర్వాత అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
 
ఇందుకోసం ఆయన మంగళవారం ఉదయం 10.15 గంటలకు తాడేపల్లి నుంచి ప్రత్యేక హెలికాఫ్టరులో బయలుదేరి ఉదయం 11 గంటలకు తణుకు పట్టణానికి చేరుకుంటారు. 
 
అక్కడ నుంచి రోడ్డు మార్గంలో రాష్ట్రపతి రోడ్డులోని జెడ్పీ బాలుర ఉన్నతపాఠశాల ప్రాంగణంలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్నాహ్నం ఒంటి గంటకు తిరుగు ప్రయాణమై 1.50 గంటలకు తాడేపల్లికి చేరుకుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments