నేడు తణుకులో పర్యటించనున్న సీఎం జగన్

Webdunia
మంగళవారం, 21 డిశెంబరు 2021 (11:22 IST)
ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి తన పుట్టిన రోజు వేడుకలను డిసెంబరు 21వ తేదీ మంగళవారం జరుపుకుంటున్నారు. తాడేపల్లిలోని తన నివాసంలో బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న తర్వాత ఆయన పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పర్యటనకు వెళ్లనున్నారు. 
 
అక్కడు ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ఆయన ప్రారంభిస్తారు. ఆ తర్వాత అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
 
ఇందుకోసం ఆయన మంగళవారం ఉదయం 10.15 గంటలకు తాడేపల్లి నుంచి ప్రత్యేక హెలికాఫ్టరులో బయలుదేరి ఉదయం 11 గంటలకు తణుకు పట్టణానికి చేరుకుంటారు. 
 
అక్కడ నుంచి రోడ్డు మార్గంలో రాష్ట్రపతి రోడ్డులోని జెడ్పీ బాలుర ఉన్నతపాఠశాల ప్రాంగణంలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్నాహ్నం ఒంటి గంటకు తిరుగు ప్రయాణమై 1.50 గంటలకు తాడేపల్లికి చేరుకుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments