Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్‌కు ప్రపంచ ఆర్థిక సదస్సు ఆహ్వానం

Webdunia
సోమవారం, 16 మే 2022 (08:22 IST)
దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆహ్వానం వచ్చింది. పెట్టుబడుల అవకాశాలు, అంతర్జాతీయ అంశాలపై చర్చించేందుకు ఆయనకు ఆహ్వానం పలికారు. ఈ సదస్సు దావోస్‌ వేదికగా, మే 22 నుంచి 26 వరకు జరుగనుంది. 
 
అధికారిక వర్గాల ప్రకారం, సుస్థిర అభివృద్ధిని సాధించే ప్రయత్నాలను నొక్కి చెబుతూ, ఈ ప్రపంచ సదస్సులో ఆంధ్రప్రదేశ్  ప్రగతిని వివరించాలని ప్రభుత్వం భావిస్తుంది. ముఖ్యంగా, తమ ప్రభుత్వ లక్ష్యాలు, స్థిరమైన లక్ష్యాలతో బలమైన ఆర్థిక వ్యవస్థగా మారడం వంటి అంశాలను వెల్లడిస్తారు. కాగా, ఈ సదస్సుకు మంత్రి గుడివాడ అమర్నాథ్‌తో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారుల బృందం కూడా పాల్గొననుంది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments