Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్‌కు ప్రపంచ ఆర్థిక సదస్సు ఆహ్వానం

Webdunia
సోమవారం, 16 మే 2022 (08:22 IST)
దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆహ్వానం వచ్చింది. పెట్టుబడుల అవకాశాలు, అంతర్జాతీయ అంశాలపై చర్చించేందుకు ఆయనకు ఆహ్వానం పలికారు. ఈ సదస్సు దావోస్‌ వేదికగా, మే 22 నుంచి 26 వరకు జరుగనుంది. 
 
అధికారిక వర్గాల ప్రకారం, సుస్థిర అభివృద్ధిని సాధించే ప్రయత్నాలను నొక్కి చెబుతూ, ఈ ప్రపంచ సదస్సులో ఆంధ్రప్రదేశ్  ప్రగతిని వివరించాలని ప్రభుత్వం భావిస్తుంది. ముఖ్యంగా, తమ ప్రభుత్వ లక్ష్యాలు, స్థిరమైన లక్ష్యాలతో బలమైన ఆర్థిక వ్యవస్థగా మారడం వంటి అంశాలను వెల్లడిస్తారు. కాగా, ఈ సదస్సుకు మంత్రి గుడివాడ అమర్నాథ్‌తో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారుల బృందం కూడా పాల్గొననుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srileela: రష్మిక డేట్స్ కుదరక రాబిన్‌హుడ్ చేయలేదు, కాలేజీ రూల్స్ ప్రకారం వెళుతున్నా : శ్రీలీల

Vijay Deverakond: హోం టౌన్ ట్రైలర్ రిలీజ్ చేసి బెస్ట్ విశెస్ చెప్పిన విజయ్ దేవరకొండ

వార్నర్.. లవ్ అవర్ ఫిలిమ్స్.. లవ్ అవర్ యాక్టింగ్ : రాజేంద్ర ప్రసాద్ సారీ (Video)

Rajendra Prasad: డేవిడ్ వార్నర్‌ సన్నిహితుడు.. క్షమించండి: మత్తు దిగిందా?

Sonu Sood : సోనూ సూద్ భార్యకు తృటిలో తప్పిన ప్రమాదం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

తర్వాతి కథనం
Show comments