Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఆగస్టు 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్ విధానం

Webdunia
గురువారం, 28 జులై 2022 (11:54 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో ప్రజా ఉపయోగ పథకాన్ని ప్రవేశపెట్టనుంది. ఫ్యామిలీ డాక్టర్ పేరుతో ఈ పథకాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, గ్రామ స్థాయిలో ప్రతి కుటుంబానికి ఓ ఫ్యామిలీ డాక్టర్ వైద్యసేవలను అందుబాటులోకి తేవాలన్నదే ఈ పథకం లక్ష్యమన్నారు. 
 
ఇప్పటికే ఫ్యామిలీ డాక్టర్ విధానంపై ఈ నెల 26వ తేదీన మాస్టర్ ట్రైనర్లకు వర్క్‌షాపు నిర్వహించామని ఆయన తెలిపారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడికి శాశ్వతమైన మొబైల్ నంబరును కేటాయించనున్నట్టు తెలిపారు. 2022 డిసెంబరు నాటుకి వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్‌లను పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments