Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఆగస్టు 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్ విధానం

Webdunia
గురువారం, 28 జులై 2022 (11:54 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో ప్రజా ఉపయోగ పథకాన్ని ప్రవేశపెట్టనుంది. ఫ్యామిలీ డాక్టర్ పేరుతో ఈ పథకాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, గ్రామ స్థాయిలో ప్రతి కుటుంబానికి ఓ ఫ్యామిలీ డాక్టర్ వైద్యసేవలను అందుబాటులోకి తేవాలన్నదే ఈ పథకం లక్ష్యమన్నారు. 
 
ఇప్పటికే ఫ్యామిలీ డాక్టర్ విధానంపై ఈ నెల 26వ తేదీన మాస్టర్ ట్రైనర్లకు వర్క్‌షాపు నిర్వహించామని ఆయన తెలిపారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడికి శాశ్వతమైన మొబైల్ నంబరును కేటాయించనున్నట్టు తెలిపారు. 2022 డిసెంబరు నాటుకి వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్‌లను పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments