Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు కారణంగానే పోలవరం నిర్మాణంలో జాప్యం : సీఎం జగన్

Webdunia
బుధవారం, 23 మార్చి 2022 (14:56 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిగా భావించే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సరిదిద్దలేని మానవ తప్పిదం చేశారని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. అందువల్ల పోలవరం ప్రాజెక్టును నిర్ణీతకాలంలో పూర్తిచేయలేకపోయామని చెప్పారు. 
 
పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. కానీ, గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు కారణంగా ప్రాజెక్టు చాలా ఆలస్యమవుతుందన్నారు. అలాగే, ప్రాజెక్టుపై నెలకొన్న అనేక విషయాలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 14 యేళ్లుగా సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని పూర్తిగా ముంచేశారన్నారు. అసలు ఈ పని పూర్తి చేశానని చెప్పడానికి చంద్రబాబుకు ఒక్కటీ లేదని ఆరోపించారు. అందుకే ఇపుడు పోలవరం పూర్తవుతోందంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు కడుపు మంటగా ఉందని మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaa: నాగసాధువు తమన్నా ప్రమోషన్ కోసం హైదరాబాద్ విచ్చేసింది

SS Rajamouli: మహేష్ బాబు సినిమాకు సంగీతం ఒత్తిడి పెంచుతుందన్న కీరవాణి

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments