Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ రైతులను నిలువునా ముంచేసిన నివర్ తుఫాన్, 2 లక్షల హెక్టార్లలో దెబ్బతిన్న పంట

Webdunia
శనివారం, 28 నవంబరు 2020 (13:15 IST)
తమిళనాడులో తీరం దాటిన నివర్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ లోని 11 జిల్లాల్లో తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. 2,14,420 హెక్టార్లలో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కోత దశకు వచ్చిన వరి పంట నీట మునిగిపోయింది. చేతికి అందివచ్చిన మినుము ఇతర మెట్ట పంటలు వర్షపు నీటిలో మునిగిపోయాయి.
 
ఒక్క గుంటూరు జిల్లాలోనే లక్ష ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. రాష్ట్ర వ్యాప్తంగా 13 వేల హెక్టార్లలో మినుము దెబ్బతింది. ప్రకాశం జిల్లాలో 3వేల 650 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. 11 జిల్లాల్లో 1,89,000 హెక్టార్లలో వరి పంట నీట మునిగింది.
నివర్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో శనివారం నాడు ఏపీ సీఎం జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే చేసిన అనంతరం రేణిగుంటలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో పాల్గొని పంట నష్టాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments