Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి బొత్స కుమారుడి వివాహానికి హాజరైన సీఎం దంపతులు

Webdunia
శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (17:07 IST)
మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడి వివాహా వేడుకకు ఏపీ సీఎం జగన్ దంపతులు హాజరయ్యారు. 
 
మాదాపూర్‌ హైటెక్స్‌ కన్వెన్షన్స్‌లో జరిగిన ఈ వివాహా వేడుకలో వరుడు డాక్టర్‌ లక్ష్మీనారాయణ్‌ సందీప్, వధువు పూజితలను ఆశీర్వదించారు.
 
ఈ సందర్భంగా జగన్‌ను కలిసేందుకు ప్రముఖులు ఎగబడ్డారు. అయితే భారీ భద్రత నడుమ సీఎం వధూవరులను ఆశీర్వదించి తాడేపల్లి చేరుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చంద్రబాబుని కలిసి చెక్కుని అందజేసిన డా. మోహన్ బాబు, విష్ణు మంచు

కార్తీ, అరవింద్ స్వామి పాత్రల్లోకి తొంగిచూసేలా చేసిన సత్యం సుందరం చిత్రం రివ్యూ

జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించారా? ఆయేషా ఏమంటున్నారు...

వర్మ డెన్ లో శారీ మూవీ హీరోయిన్ ఆరాధ్య దేవి బర్త్ డే సెలబ్రేషన్

డ్రగ్స్ కేసులో మరో నటుడు అరెస్టు అయ్యాడు.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments