Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్కసారి ఛార్జింగ్ చేసుకుంటే 45 కిలోమీట‌ర్ల బైక్ జర్నీ

Webdunia
శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (16:47 IST)
Electric Bike
పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోతున్న తరుణంలో వాహ‌నాల‌కు ప్ర‌త్యామ్నాయంగా ఎల‌క్ట్రిక్ వాహ‌నాల వైపు దృష్టిసారిస్తున్నారు ప్రజలు. తాజాగా ఏపీకి చెందిన ఎస్ఆర్ఎం విద్యాసంస్థ‌కు చెందిన విద్యార్థులు త‌క్కువ ఖ‌ర్చుతో ఎక్కువ దూరం ప్ర‌యాణం చేసే ఎల‌క్ట్రిక్ బైక్‌ను రూపొందించారు. 
 
బైక్‌కు లిథియం అయాన్ బ్యాట‌రీని అమ‌ర్చి, వెనుక చ‌క్రానికి మోటార్‌ను అమ‌ర్చారు. త‌క్కవ ఖ‌ర్చుతో ఎక్కువ మైలేజీ ఇచ్చేలా ఈ బైక్‌ను రూపొందించారు.
 
ఈ బైక్ గంట‌కు సుమారు 60 కిలోమీట‌ర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది. పూర్తిగా చార్జింగ్ కావ‌డానికి రెండున్నర గంట‌ల స‌మ‌యం ప‌డుతుంది. ఒక‌సారి పూర్తిగా చార్జింగ్ చేస్తే 45 కిలోమీట‌ర్లు ప్ర‌యాణం చేయ‌వ‌చ్చు. 
 
45 కిలోమీట‌ర్ల దూరం ప్ర‌యాణం చేయ‌డానికి కేవ‌లం రూ. 15 ఖ‌ర్చు అవుతుంద‌ని బైక్‌ను రూపొందించిన విద్యార్థులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments