సీఎం సార్, రైల్వేకోడూరు టికెట్ ఇప్పిస్తామని రూ.7 కోట్లు తీసుకున్నారు: బాబుకి టీడిపి కార్యకర్త వీడియో

ఐవీఆర్
శనివారం, 8 నవంబరు 2025 (21:26 IST)
తనకు రైల్వే కోడూరు తెదేపా ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తామని చెప్పి వేమన సతీష్ అనే వ్యక్తి తమ నుంచి రూ. 7 కోట్లు తీసుకున్నాడంటూ తెదేపా కార్యకర్త సుధా మాధవి ఓ వీడియో ద్వారా వెల్లడించారు. ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ... ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తామని చెబితే అతడిని నమ్మి తాతల నాటి ఆస్తిని అంతా అమ్మి రూ. 7 కోట్లు ఇచ్చాము. ఐతే టికెట్ రాకపోగా తమ డబ్బు తిరిగి ఇవ్వమంటే చంపేస్తామని బెదిరిస్తున్నారు.
 
విషయం చెప్పేందుకు టీడీపి కార్యాలయానికి వెళ్లడానికి ప్రయత్నం చేస్తే తమని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లారు. డబ్బులు అడిగితే చంపేస్తామని బెదిరించారు. వారి నుంచి తప్పించుకుని రహస్య జీవితం గడుపుతున్నాం. వేమన సతీష్ నుంచి నాకు, నా పిల్లలకు ప్రాణ హాని వుంది. సీఎం సార్... ప్లీజ్ మమ్మల్ని కాపాడండి. మా డబ్బులు మాకు ఇప్పించండి సార్. మాకు న్యాయం చేయండి... అంటూ బోరున విలపించింది సుధా మాధవి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవిని క్షమాపణలు కోరిన వర్మ ... ఎందుకో తెలుసా?

ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీకి చాలా అవార్డులు వస్తాయి - బీవీఎస్ రవి

Janhvi Swaroop: కౌశిక్ గోల్డ్, డైమండ్స్ ప్రచారకర్తగా జాన్వి స్వరూప్ ఘట్టమనేని

సంచలనంగా మారిన మన శంకరవర ప్రసాద్ గారు మీసాల పిల్ల సాంగ్

Mahesh Babu: మహేష్ బాబు .. బిజినెస్‌మ్యాన్ 4K ప్రింట్‌తో రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

తర్వాతి కథనం
Show comments