ఏప్రిల్ 1న కరోనా టీకా వేయించుకోనున్న సీఎం జగన్‌

Webdunia
బుధవారం, 31 మార్చి 2021 (21:17 IST)
గుంటూరులో కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకోనున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. విజయవాడలో మేయర్లు, డిప్యూటీ మేయర్లు, పురపాలక ఛైర్మన్‌లు, వైస్‌ ఛైర్మన్‌ల ఓరియెంటేషన్‌ ప్రొగ్రామ్‌లో పాల్గొననున్నారు. 
 
ఉదయం 11.10 - 11.55 గంటల వరకు గుంటూరు భారత్‌పేట 6వ లైన్‌ వార్డు సచివాలయం చేరుకున్న అనంతరం కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ తర్వాత వ్యాక్సిన్‌ చేయించుకోనున్నారు.
 
అబ్జర్వేషన్‌లో ఉండటంతో పాటు సచివాలయం, వైద్య సిబ్బందితో సమావేశం అవుతారు.అనంతరం తాడేపల్లి చేరుకుంటారు. మధ్యాహ్నం 3.00- 3.25 గంటలకు విజయవాడ ఏ కన్వెన్షన్‌ చేరుకుంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవిని క్షమాపణలు కోరిన వర్మ ... ఎందుకో తెలుసా?

ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీకి చాలా అవార్డులు వస్తాయి - బీవీఎస్ రవి

Janhvi Swaroop: కౌశిక్ గోల్డ్, డైమండ్స్ ప్రచారకర్తగా జాన్వి స్వరూప్ ఘట్టమనేని

సంచలనంగా మారిన మన శంకరవర ప్రసాద్ గారు మీసాల పిల్ల సాంగ్

Mahesh Babu: మహేష్ బాబు .. బిజినెస్‌మ్యాన్ 4K ప్రింట్‌తో రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

తర్వాతి కథనం
Show comments