Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఈనెల 25, 26 తేదీల్లో అసెంబ్లీలో మీడియా ప్రతినిధులు కరోనా వ్యాక్సిన్ వేయించుకోవచ్చు

ఈనెల 25, 26 తేదీల్లో అసెంబ్లీలో మీడియా ప్రతినిధులు కరోనా వ్యాక్సిన్ వేయించుకోవచ్చు
, బుధవారం, 24 మార్చి 2021 (17:26 IST)
అసెంబ్లీ, సచివాలయాల్లో మీడియా కవరేజి చేసే 45 సంవత్సరాలు వయస్సు నిండిన మీడియా పత్రినిధులు అసెంబ్లీలోని రూమ్ నంబరు 205లో కరోనా వ్యాక్సిన్ వేయించుకోవచ్చని అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు తెలియజేశారు. 
 
అసెంబ్లీ కార్యక్రమాలు కవరేజి చేసే శాశ్వత గుర్తింపు కార్డు కలిగిన మీడియా ప్రతినిధుల తోపాటు సచివాలయంలో జరిగే కార్యక్రమాలు కవర్ చేసే 45 సంవత్సరాలు నిండిన మీడియా ప్రతినిధులు ఉదయం 10గం.ల నుండి సాయంత్రం 5గం.లలోపు వారి ఆధార్ కార్డు జిరాక్సును తీసుకుని వచ్చి కరోనా వ్యాక్సిన్ వేయించుకోవచ్చని బాలకృష్ణమాచార్యులు తెలియజేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో డబుల్​ మ్యుటెంట్​ కరోనా.. తెలంగాణ, ఏపీల్లోనూ మూలాలు: కేంద్ర ప్రభుత్వ ప్రకటన