Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీ శారదా పీఠం వార్షిక బ్రహ్మోత్సవాల్లో సీఎం జగన్.. రాజశ్యామల యాగంలో?

Webdunia
బుధవారం, 9 ఫిబ్రవరి 2022 (12:53 IST)
శ్రీ శారదా పీఠం వార్షిక ఉత్సవాల్లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొననున్నారు. శ్రీ శారదా పీఠం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాజశ్యామల యాగంలో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. గత కొన్నేళ్లుగా విశాఖపట్నం శ్రీ శారదా పీఠం వార్షిక ఉత్సవాలకు సీఎం జగన్‌ నిత్యం హాజరవుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఈ ఏడాది వార్షికోత్సవాల్లో భాగంగా బుధవారం విశాఖపట్నం వెళ్లనున్నారు. సీఎం పురస్కరించుకుని పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది.
 
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుని రోడ్డు మార్గంలో నేరుగా చినముషిడివాడలోని శ్రీ శారదా పీఠానికి చేరుకుంటారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు వార్షిక ఉత్సవాల్లో పాల్గొని.. అక్క‌డి నుంచి మధ్యాహ్నం 1:25 గంటలకు తాడేపల్లికి చేరుకుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పొయెటిక్ మూవీ కాలమేగా కరిగింది విడుదల కాబోతుంది

శ్రీకాంత్ ఓదెల కథతో Al అమీనా జరియా రుక్సానా- గులాబీ చిత్రం

కన్నప్ప నుంచి విష్ణు మంచు, ప్రీతి ముకుందన్ ప్రేమ పాట

సినీ నటి అభినయకు నిశ్చితార్థం

గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో మూవీ ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో సబ్జా వాటర్ ఆరోగ్య ప్రయోజనాలు

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

Tandoori Chicken Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఎలా చేయాలి?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

తర్వాతి కథనం
Show comments