Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిజాబ్ వివాదంపై కమల్ హాసన్ ఏమన్నారో తెలుసా?

Webdunia
బుధవారం, 9 ఫిబ్రవరి 2022 (12:45 IST)
క‌ర్ణాట‌క రాష్ట్రంలోని కొన్ని క‌ళాశాలల్లో ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధ‌రించి త‌ర‌గ‌తుల‌కు హాజ‌రుకావ‌డంపై జ‌నవ‌రి చివ‌రి వారంలో ప్రారంభ‌మైన వివాదం చినికి చినికి గాలి వాన‌లా మారింది. మంగ‌ళ‌వారం ఉడుపి, మాండ్య త‌దిత‌ర జిల్లాల్లో విద్యార్థి వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు నెల‌కొన్నాయి. 
 
ఈ నేప‌థ్యంలో స్పందించిన రాష్ట్ర ప్ర‌భుత్వం స్కూల్స్‌, కాలేజీల‌కు మూడు రోజులు సెలవులు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.  
 
కాగా.. ఈ వివాదంపై సినీ న‌టుడు, మ‌క్క‌ల్ నీది మ‌య్యం (ఎంఎన్ఎం) అధ్య‌క్షుడు క‌మ‌లహాస‌న్ స్పందించారు. ఈ వివాదం విద్యార్థుల మ‌ధ్య మ‌త విద్వేషంగా మారుతోంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ప్ర‌భుత్వం స‌హా అంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని కోరుకుంటున్నా అని క‌మ‌ల్ హాస‌న్ ట్వీట్ చేశారు. 
 
ఈ వివాదం అమాయ‌క విద్యార్థుల మ‌ధ్య మతపరమైన విభజనను సృష్టిస్తున్నాయని కమల్ హాసన్  పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రం క‌ర్ణాట‌క‌లో జ‌రుగుతోన్న ఇటువంటి ప‌రిణామాలు త‌మిళ‌నాడు వ‌ర‌కు పాకకుండా చూసుకోవాలన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ 'పెద్ది' ఆడియో రైట్స్‌కు కళ్లు చెదిరిపోయే ధర!

ఈ సంక్రాంతికి రఫ్ఫాడించేద్దామంటున్న మెగాస్టార్! (Video)

వివాదాల నడుమ "ఎల్2 ఎంపురాన్" కలెక్షన్ల వర్షం : 4 రోజుల్లో రూ.200 కోట్లు

ఇంజనీర్ ఓ అమ్మాయి ప్రేమలో పడితే ఏమయిందంటే... ప్రదీప్ మాచిరాజు

Kalyan Ram: అమ్మల కోసం త్యాగం చేయాలి, అందుకే ఈ సినిమాని అమ్మలకు అంకితం : కళ్యాణ్ రామ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

తర్వాతి కథనం
Show comments